మనిషి.. అభివృద్ధి, ఆధునికత అంటూ ఉరుకు పరుగుల జీవితంలో ప్రకృతికి దూరమవుతున్నాడు. తను కూర్చొన్న కొమ్మను తానే నరుక్కుంటున్నాడు. ఆత్మశుద్ధి, మనసు ప్రశాంతత, శరీరానికి వ్యాయామం లేదు. వీటన్నింటినీ యోగ, ధ్యానం ఛేదించి, మానసిక, శారీరక ఆరోగ్యాన్నిస్తుంది. ఆసనాలు వేయడమే యోగా కాదు. జీవితాన్ని, మనసును మనిషి ఆధీనంలో ఉంచుతుంది. మనసు, శరీర సంగమంతో...
ఓ మనిషి….?చివరి మజిలీలో నీతో వచ్చేవి ఏంటో నీకు తెలుసా ..?భార్య ఇంటి గుమ్మం వరకు, బిడ్డలు కట్టె కాలే వరకు,బంధువులు స్మశానం వరకు,కానీ నీ మంచితనం నీవు అస్తమించినా..ఉదయించే సూర్యునిలా రోజు ప్రకాశిస్తుంది.నీ బ్రతుకు ఎలా ఉండాలంటే…నీ పేరు చెప్తే జనం చెయ్యెత్తి మొక్కాలి..నీ మరణం ఎలా ఉండాలంటే దేహం కాలిబూడిదైనా నలుగురు...
డబ్బు.. కొత్తగా పరిచయం అవసరం లేదు.దీనికోసం చేయని పని అంటూ ఉండదు..చెప్పనీ అబద్ధాలు ఉండవు..మనిషి చేతుల్లో పుట్టి, మనిషినే మట్టిలో కరిపించే.. ఒకే ఒక ఆయుధం..ఎక్కువగా ఉన్న నిద్ర ఉండదు.. తక్కువగా ఉన్న తిండి సరిగా ఉండదు..కావలసినంత ఉంటే మనుషులు సరిగా ఉండరు… ప్రపంచంలో ఎన్ని భాషలున్న నోరు లేకున్న పలికిస్తుంది…ప్రపంచంలో ఎన్ని మతాలున్న...
‘ఆపరేషన్ సిందూర్ భారత్’ క్షిపణుల దెబ్బ తిన్న పాకిస్థాన్ ఇప్పుడు కొత్త రాకెట్ ఫోర్స్ను ఏర్పాటు చేయబోతోంది. బుధవారం అర్ధరాత్రి జరిగిన కార్యక్రమంలో ఆ దేశ...