Sunday, August 17, 2025
spot_img

Justice

ఎందుకు స్పందించలేదు..

నోట్ల కట్టల కేసులో జస్టిస్‌ వర్మపై సుప్రీం ఆగ్రహం నోట్ల కట్టల వ్యవహారం కేసు జస్టిస్‌ యశ్వంత్‌ వర్మను వెంటాడుతోంది. ఇక త్రిసభ్య విచారణ కమిటీ ఇచ్చిన నివేదికను సవాల్‌ చేస్తూ యశ్వంత్‌ వర్మ సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. దీనిపై బుధవారం సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. నోట్ల కట్టల ఘటనపై సుప్రీంకోర్టు ముగ్గురు న్యాయమూర్తులతో విచారణ...

దివిస్‌కు ఒక న్యాయం.. వినీత్‌కి మరో న్యాయమా ..?

ఫిర్యాదులను పిసిబి అధికారులు పట్టించుకోరా ? దివిస్ కాలుష్యంపై ఐదేండ్లుగా పోరాడుతున్న గ్రామస్తులు ప్రేక్షపాత్ర వహిస్తూ కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాస్తున్న అధికారులు పిసిబి పిర్యాదులు, వ్యవహారాలపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను డిస్మిస్ చేయాలి యాదాద్రి భువనగిరి జిల్లా రైతులు, గీత కార్మికులు, పర్యావరణ కార్యకర్తల డిమాండ్ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పరిధిలోని దివిస్ ల్యాబ్స్...

తెలుగు భాషను కాపాడుకుందాం

ఆత్మాభిమానాన్ని పెంచుకుందాం తెలుగు భాష ఔన్నత్యం కోసం కృషి చేద్దాం భాషా,సంస్కృతులను పరిరక్షించుకోవాల్సిందే ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో జస్టిస్‌ ఎన్వీరమణ పిలుపు ‘తెలుగు భాషను కాపాడుకుందాం. ఆత్మాభిమానాన్ని పెంచుకుందాం అనే నినాదంతో ఐక్యత చాటేందుకు నలుమూలల నుంచి విజయవాడకు తరలివచ్చిన వారందరికీ వందనాలు‘ అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. విజయవాడలో జరుగుతున్న...
- Advertisement -spot_img

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS