Wednesday, May 21, 2025
spot_img

KARNATAKA

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ కన్నుమూత

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ కన్నుమూశారు. మంగళవారం తెల్లవారుజామున బెంగళూరులోని సదాశివనగర్‎లోని అయిన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గతకొంత కాలంగా ఎస్ఎం కృష్ణ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎస్ఎం కృష్ణ కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. 1962లో తొలిసారిగా అయిన రాజకీయంలోకి అడుగుపెట్టారు. 1962 ఎన్నికల్లో మద్దూర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా...

రాంపురలోని చారిత్రాత్మకమైన అనవాళ్లను కాపాడుకోవాలి

-పురావస్తు పరిశోధకులు డా.ఈమని శివనాగిరెడ్డి కర్ణాటక రాష్ట్రం మండ్య జిల్లాలోని రాంపూరలో విజయనగర కాలం నాటి చారిత్రాత్మకమైన అనవాళ్లను కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకులు,ప్లీచ్ ఇండియా,సీఈఓ,డా.ఈమని శివనాగిరెడ్డి అన్నారు.శుక్రవారం రాంపుర గ్రామానికి చెందిన దేవత కృష్ణ ప్రసాద్ ఆహ్వానం మేరకు, ప్రముఖ వారసత్వ పరిరక్షణ ఆర్కిటెక్ట్ బోయపాటి శరత్ చంద్రతో కలిసి రాంపూర చారిత్రాత్మకమైన ఆనవాళ్లను క్షుణ్ణంగా...

ఫోన్ పే పై వ్యతిరేకత

కర్ణాటకలో 'ఫోన్ పే'పై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.ఇటీవల కర్ణాటకలో ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్ కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి,తర్వాత వెనక్కి తగ్గింది.అయితే ప్రైవేట్ రంగంలో స్థానిక రిజర్వేషన్‌ను ఫోన్‌పే వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ వ్యతిరేకిస్తూ ట్వీట్ చేశారు.దీంతో కన్నడ ప్రజలు ఫోన్ పే బాయ్‌కాట్‌కు పిలుపునిచ్చారు.సోషల్ మీడియాలో ఫోన్ పేకు వ్యతిరేకంగా పోస్టులు...

యడ్యూరప్పకి నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ

కర్ణాటక మాజీ సీఎం బిఎస్ యడ్యూరప్పకి ఎదురుదెబ్బ తగిలింది.పోక్సో కేసులో బెంగుళూర్ కోర్టు ఆయనకు నాన్ బెయిల్బుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.తమ కుమార్తె పై లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఆ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు యడ్యూరప్ప పై పోలీసులు పోక్సో చట్టం,ఇండియన్ పైనల్ కోడ్...
- Advertisement -spot_img

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS