ప్రభుత్వ భూమిలో నిరుపేదలకు కేటాయించిన లావణిపట్టా భూమి స్వాహా
రాజకీయ పలుకుబడితో రైతుల నుండి అగ్రిమెంట్ చేసుకొని పట్టా భూమిగా మార్పు
సర్వే నెంబర్ 107, 85, 124లలో లావణిపట్టా భూమిని పట్టాగా మార్చిన వైనం
కోట్ల రూపాయల విలువైన భూమిని కొల్లగొట్టిన కనకమామిడి శ్రీనివాస్
గతంలో ప్రభుత్వ భూమిలో వెంచర్ చేసి అమాయకులకు అంటగట్టిన వైనం
సుమారు 700 ప్లాట్లు...
హామీ ఇచ్చి అమలు చేయకపోవడం కాంగ్రెస్ నైజమన్నది లోకవిదితం.. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం హామీ ఇచ్చి అమలు చేయకపోవడమే కాదు, వారిని నిట్టనిలువునా...