Tuesday, September 2, 2025
spot_img

mailaram

మైనింగ్‌కు వ్యతిరేకంగా గ్రామస్థుల పోరుబాట

మైలారం గ్రామంలో ఆందోళనకు దిగిన స్థానికులు ఆందోళనకారుల అరెస్ట్‌తో గ్రామంలో ఉద్రిక్తత నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూర్‌ మండలం మైలారం(Mailaram)లో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ’మైనింగ్‌ వద్దు.. గుట్ట ముద్దు’ అనే నినాదంతో రైతులు నేటి నుంచి రిలే నిరాహార దీక్షలకు సన్నద్ధమయ్యారు. దీంతో పోలీసులు ముందస్తుగా పలువురు రైతులు, స్థానికులను అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు....
- Advertisement -spot_img

Latest News

రాష్ట్రంలో వరదలపై సీఎం రేవంత్ సమీక్ష

సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశం తెలంగాణలో పలు జిల్లాలను ముంచెత్తుతున్న భారీ వర్షాలు, వరదల పరిస్థితులపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్షా సమావేశం...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS