Friday, July 4, 2025
spot_img

minister ponnam prabhakar

ఆదర్శ టీవీఎస్ షోరూమ్‌ను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి వాణినగర్‌లో ఆదర్శ టీవీఎస్ షోరూమ్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. మల్కాజిగిరి ప్రాంతంలో కొత్త ద్విచక్ర వాహనాలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్ డీలర్ ఆదర్శ సత్యనారాయణ ఈ షోరూమ్‌ను ఏర్పాటు చేశారు. ఇది ప్రారంభం కావడంతో ఇకపై వినియోగదారులకు టీవీఎస్ వాహనాలు దగ్గరలోనే అందుబాటులో ఉండనున్నాయి....

ఆయిల్‌పామ్‌తో ఆర్థికంగా బలోపేతం

రైతులకు సూచించిన మంత్రి పొన్నం ఆయిల్‌పామ్ సాగుతో రైతులు ఆర్థికంగా బలోపేతమవుతారని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఈ పంట ఒక రకంగా కర్షకులకు వరమని చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో శుక్రవారం (2025 మే 30న) నిర్వహించిన ఆయిల్‌పామ్ అవగాహన సదస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర...

ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దు..

వారు గత 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చారా…? ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం ప్రజా సంక్షేమ పథకాలు ఇప్పటికే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నాం 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కి గ్యాస్, ఆరోగ్యశ్రీ ని 5-10 లక్షలకు పెంచుకున్న్నాం : మంత్రి పొన్నం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు...

చెరువుల ఆక్రమణల పై సమాచారం ఇవ్వండి

చెరువులు,కుంటలు ఆక్రమణకు గురైతే ఎంత పెద్దవాళ్ళు ఉన్న అధికారుల చర్యలు తప్పవు చెరువుల అక్రమాలపై ప్రభుత్వానికి సమాచారం ఇవ్వండి పరిరక్షణ కోసం స్వచ్చంద సంస్థలు ముందుకు రావాలి ప్రభుత్వం ఎవరి మీద కక్ష పూరితంగా,వ్యక్తిగతంగా,ఉద్దేశ్య పూర్వకంగా వ్యవహరించడం లేదు ఇది ప్రజాపాలనలో భాగంగా తీసుకున్న చర్య మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్రంలో ఎక్కడైనా చెరువులు,కుంటలు ఆక్రమణకు గురైతే,ఆ అక్రమాల వెనుక ఎంత పెద్దవాళ్ళు...

మతం పేరు మీద బీజేపీ 08 ఎంపీ సీట్లను గెలిచింది

బిజెపి పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఏర్పాటును ప్రధాని నరేంద్ర మోదీ అవమానించారు తల్లిని చంపి బిడ్డను తీసుకెళ్లారంటూ కామెంట్ చేశారు మోదీ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి బీజేపీ పార్టీ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్.తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ఉదయం 10 గంటలకు...

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

ఆషాద మాసం బోనాల ఉత్సవాల సంధర్బంగా ఆదివారం సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు.పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.ఈ సంధర్బంగా సీఎం రేవంత్ రెడ్డికు ఆలయ పండితులు స్వాగతం పలికారు.అమ్మవారి ఆశీర్వాదలతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషలతో ఉండాలని ప్రార్థించారు.రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు...

వైద్య పరీక్షా కేంద్రాలను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్

తార్నాకలోని ఆర్టీసీ ఆసుప్రతిలో ఆధునిక వైద్య పరీక్షా కేంద్రాలనుప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ డ్రైవర్లు,కండక్టర్లకు,సిబ్బందికి మెరుగైన వైద్యం ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతాం: మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీలో పనిచేసే పై స్థాయి సిబ్బంది నుండి కిందిస్థాయి సిబ్బంది వరకు అందరికీ మెరుగైన వైద్యం అందించడం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు రవాణా,బీసీ...

ఉజ్జయిని మహంకాళి అమ్మవారి సన్నిధిలో మంత్రి పొన్నం ప్రభాకర్

అమ్మవారి ఆశీర్వాదాలతో తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుంటుంది :మంత్రి పొన్నం ప్రభాకర్ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆశీర్వాదాలతో తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.శనివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.పొన్నం ప్రభాకర్ తో పాటు ఏఐసిసి...

కరీంనగర్ రుణం తీర్చుకుంటా: కేంద్రమంత్రి బండిసంజయ్

కరీంనగర్ ప్రాంతాన్ని అద్దంలా తీర్చిదిద్దుతామని అన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్.ఆదివారం కరీంనగర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అయిన కార్పొరేటర్లను సన్మానించారు.ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ,కరీంనగర్ రుణం తీర్చుకుంటానని తెలిపారు.కరీంనగర్ నాకు జన్మభూమి,ఈ ప్రాంతం అభివృద్ధి కోసం నిధులు తెచ్చే బాధ్యత తనదేనని అన్నారు.కరీంనగర్ అభివృద్ధి కోసం రాష్ట్ర మంత్రి పొన్నం...

బోనాల జాతర పాట ఆవిష్కరణ

గురువారం సచివాలయంలోని మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యాలయంలో సుపధ క్రియేషన్స్ రూపొందించిన బోనాల జాతర పాట - 2024 ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టూరిజం,సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు.అనంతరం స్క్రీన్ ద్వారా పాటను మంత్రులు వీక్షించారు.తెలంగాణ సంస్కృతి,సాంప్రదాయాలకు ప్రతిరూపంగా బోనాల పాటను రూపొందించారని మంత్రులు పేర్కొన్నారు.ఈ...
- Advertisement -spot_img

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS