Tuesday, October 21, 2025
spot_img

minister uttam kumar reddy

అన్నదాతలకు.. ఎన్ని కష్టాలో..

వర్షాలతో తడి ముద్దై మొలకెత్తుతున్న వైనం సరైన సౌకర్యాలులేక నష్టాల ఊబిలో రైతులుఈ నష్టానికి బాధ్యులు ప్రభుత్వమా? అధికారులా?గన్నీ బ్యాగులు, లారీలు, గోదాంల కొరత? ప్రభుత్వ ప్రకటనలకు.. వాస్తవాలకు పొంతనేది?సీఎం, మంత్రుల మాటలను పట్టించుకోని అధికారులు ఇప్పటికే రైతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగే అవకాశం ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం.. కల్లాల వద్ద పడిగాపులు.. అధికారులు...

సూర్యాపేటలో ఫేక్ డాక్ట‌ర్ల‌కు చెక్ పెట్టండి

వైద్యంలో అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలి జిల్లా మంత్రి ఉత్తమ్ దృష్టి సారించాలి సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్ సూర్యాపేట, మే 25(ఆదాబ్ హైదారాబాద్): కొంతకాలంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో జరుగుతున్న వరుస మరణాలు, అక్రమాలు, అనుమతులపై సమగ్ర విచారణ చేపట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్...

బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగింది

2024-25లో బడ్జెట్ లో తెలంగాణను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.మంగళవారం లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2024-25 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.కేంద్రం ప్రకటించిన బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని,ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైన బడ్జెట్ అని ఉత్తమ్ కుమార్ మండిపడ్డారు.బీజేపీ మిత్రపక్షాలైన జెడియూ,టీడీపీ,ఇతర...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img