Thursday, July 31, 2025
spot_img

missile

భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం

సీ స్కిమ్మింగ్‌ టార్గెట్‌ను టెస్ట్‌ చేసిన భారత్‌ లక్ష్యాన్ని ఛేదించిన వీడియోడ విడుదల భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన వేళ కీలక పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి. నౌకదళం పూర్తిగా అప్రమత్తతతో ఉంది. తాజాగా గైడెడ్‌ మిసైల్‌ డెస్ట్రాయ‌ర్‌ ఐఎన్‌ఎస్‌ సూరత్‌ తొలిసారి గగనతలంలో వస్తున్న లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. ఈ మేరకు నౌకాదళం వీడియోను...
- Advertisement -spot_img

Latest News

ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం..?

ప్రజలకు ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం కలిగించడం పైనాయకులే చేరని బడిలో, వైద్యం చేయించుకోని ఆసుపత్రిలో,ప్రజలకు నమ్మకం ఎలా పుట్టుకొచ్చు?పత్రికా ప్రకటనలో, గొప్ప మాటలు చెప్పినంత మాత్రాన,వాస్తవం...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS