మేం రక్షణకు పాటు పడుతుంటే.. వారు ధ్వంసం చేస్తున్నారు
హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూములపై ప్రధాని విమర్శలు
అంబేడ్కర్ను కాంగ్రెస్ అడుగడుగునా అవమానించింది
వక్ఫ్ చట్టాన్ని దుర్వినియోగం చేసిన కాంగ్రెస్
హిస్సార్ విమానాశ్రయం ప్రారంభంలో ప్రధాని మోడీ
అడవులపై బుల్డోజర్లు నడిపించడంలో తెలంగాణ ప్రభుత్వం బిజీగా ఉందని ప్రధాని మోడీ ఘాటు విమర్శలు చేశారు. ప్రకృతిని ధ్వంసం చేస్తూ వన్యప్రాణులను చంపుతున్నారని...
2036 ఒలంపిక్స్ కోసం భారత్యత్నం
విపక్షాలది కుటుంబ రాజకీయం
వారికి అభివృద్ది కన్నా స్వప్రయోజనాలే ముఖ్యం
వారణాసిలో పలు అభివృద్ది పనులకు మోడీ శ్రీకారం
ఇటీవలి అత్యాచార ఘటనపై అధికారులతో ఆరా
భారత్ అభివృద్ధి, వారసత్వం అనే రెండింటితో ముందుకువెళ్తోందని ప్రధాని మోడీ అన్నారు. 2036లో నిర్వహించనున్న ఒలింపిక్స్కు భారత్ ఆతిథ్యం ఇవ్వాలని అనుకుంటుందని.. అందుకు అనుమతి తీసుకోవడానికి అధికారులు ప్రయత్నాలు...
సెస్సు వసూళ్లతో సొంత రాజకీయ ప్రచారాలు
సమాఖ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న మోడీ
పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలి
కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరికి కేటీఆర్ లేఖ
పెట్రోల్ రేట్లను సెస్సుల రూపంలో పెంచుతూ మోదీ ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక దోపిడికి పాల్పడుతూ రాష్ట్రాల హక్కులను కబళిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. వసూలైన సెస్సులతో మౌలిక సదుపాయాలను...
గురువారం ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణస్వీకారం
27 ఏళ్ల తర్వాత రాజధానిలో బీజేపీ సర్కారు
సీఎం రేసులో ముందున్న పర్వేశ్ సాహిబ్ వర్మ
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి(DELHI CM) ఎవరనే సస్పెన్స్కు నేటితో తెరపడనుంది. సీఎం ఎవరనేది కొద్ది గంటల్లో తేలిపోనుంది. ముఖ్యమంత్రిని ఖరారు చేసేందుకు ప్రధాని మోదీ నివాసంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు బుధవారం ఉదయం సమావేశమైంది....
మోడీ ఫ్రాన్స్, అమెరికా పర్యటనకు షెడ్యూల్ ఖరారు
10నుంచి 12వ తేదీ వరకు ఫ్రాన్స్లో పర్యటన
12, 13 తేదీల్లో అమెరికాలో టూర్
ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్, అమెరికా పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 10నుంచి 12వ తేదీ వరకు ఫ్రాన్స్లో, 12, 13 తేదీల్లో అమెరికాలో ఆయన పర్యటిస్తారని కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి...
ఒక దశాబ్దకాలంగా మా ప్రభుత్వానికి తిరుగులేదనే ఉత్సాహంతో ఎన్నికల యుద్ధరంగంలోకి అడుగుపెట్టిన బిజెపి పార్టీ ఒకవైపు, రెండు పర్యాయాలలో ఘోరమైన ఓటమిని చవిచూసి ఒక అస్తిత్వం లేకుండా చెల్లాచెదురైన నాయకత్వం వహిస్తు కాంగ్రెస్ పార్టీ మరోవైపు.దాదాపు 100 రోజులు మార్చి 30 నుండి జూన్ 1 వరకు దేశవ్యాప్తంగా పార్టీల ముఖ్య కార్యకర్తలు, నాయకులు...
కువైట్ అగ్నిప్రమాదం ఘటనలో మరణించిన భారతీయ కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం రూ.2లక్షల సాయం ప్రకటించింది.ఈ ఘటన పై ప్రధాని నరేంద్ర మోడి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు.గాయపడిన వారు త్వరగా కొలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు.అనంతరం తన అధికార నివాసంలో అగ్నిప్రమాదం ఘటన పై సమీక్ష సమావేశం నిర్వహించారు.కువైట్ లో ఉన్న భారతీయులకు...
కేంద్ర రక్షణశాఖ మంత్రిగా రాజ్ నాథ్ సింగ్ బాధ్యతలు చేపట్టారు.ఈరోజు ఉదయం సౌత్ బ్లాక్ లోని తనకు కేటాయించిన ఛాంబర్ లో అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.కేంద్ర రక్షణశాఖ మంత్రిగా రాజ్ నాథ్ సింగ్ బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి.ఈ సందర్బంగా రాజ్ నాథ్ సింగ్ కు అధికారులు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం రాజ్...
రేపే మూడోసారి దేశ ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారం
రాష్ట్రపతి భవన్ లో ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్న నరేంద్ర మోడి
వివిధ దేశ ప్రధానులకు ఆహ్వానం పంపిన భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
రేపు జరగబోయే ప్రమాణ స్వీకారోత్సవానికి భారీ బందోబస్తు
మూడోసారి దేశ ప్రధానిగా రేపు నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేయనున్నారు.తాజాగా జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మరోసారి...