Sunday, June 8, 2025
spot_img

Mohammed Muizju

భారత్‎ పర్యటనకు మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు

మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు భారత్ రానున్నారు. అక్టోబర్ 06 నుండి 10 వరకు భారత్ లో పర్యటిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పర్యటనలో భాగంగా మహమ్మద్ ముయిజ్జు రాష్ట్రపతి ద్రౌపది మూర్ముతో సమావేశం కానున్నారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ ,అంతర్జాతీయ అంశాలపై ప్రధాని మోదీతో చర్చిస్తారు.
- Advertisement -spot_img

Latest News

జ్యోతి ఎర్రాజీకి మరో స్వ‌ర్ణ పతకం

ఇండియన్ అథ్లెటిక్స్‌లో జ్యోతి ఎర్రాజీ మ‌ళ్లీ సత్తా చాటింది. వారం రోజుల వ్యవధిలోనే మరో స్వర్ణ పతకం సాధించింది. ఇటీవలే ఆసియా ఛాంపియ‌న్‌షిప్స్‌లో గోల్డ్ మెడల్‌ను...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS