Friday, October 3, 2025
spot_img

ms dhoni

ధోనీ నాతో మాట్లాడడం లేదు..హర్భజన్ కీలక వ్యాఖ్యలు

ధోనీ నేను స్నేహితులం కాదు.. మా ఇద్దరి మధ్య మాటల్లేవ్ అంటూ భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇద్దరి మధ్య మాటలు లేక 10 సంవత్సరాలు దాటిందని తెలిపాడు.ధోనీ నాతో మాట్లాడడం లేదు, దానికి కారణం ఎంతో నాకు తెలియదు..నేను ఐపీఎల్‎లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడుతున్నప్పుడు...

థాయ్‎లాండ్ వెకేషన్‎‎లో ధోనీ

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ థాయ్‎లాండ్ వెకేషన్‎కు వెళ్లారు. భార్య సాక్షి , కుమార్తె జీవాతో కలిసి థాయ్‎లాండ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంభందించిన ఫోటోలను జీవా అధికారిక ఇన్‎స్థా ఖాతాలో షేర్ చేశారు. ఈ ఫోటోలో ఎం.ఎస్ ధోనీ సముద్రపు నీటిలో సేద తీరుతూ కనిపించారు.

ధోనీ పై కేసు నమోదు,ఎందుకంటే..?

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ధోనీ పై కేసు నమోదైంది.ఆర్కా స్పోర్ట్స్ మ్యానేజ్మెంట్ నిర్వహణ విషయంలో తనను ధోనీ రూ.15 కోట్ల మేర నష్టం చేశాడని యూపీ కి చెందిన రాజేష్ కుమార్ మౌర్య బీసీసీఐకి ఫిర్యాదు చేశాడు.రూల్ 36 ప్రకారం కేసు నమోదు చేసుకున్న బీసీసీఐ ఆగస్టు 30 లోపు వివరణ...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img