Sunday, July 20, 2025
spot_img

nampally court

తూంకుంట మునిసిపాలిటీలో ఏసీబీకి చిక్కిన ఇద్దరు లంచావతారులు

తూంకుంట మునిసిపాలిటీ ఆఫీసులో బిల్‌ కలెక్టర్‌గా చేస్తున్న కె.రామ్‌రెడ్డి, కంప్యూటర్‌ ఆపరేటర్‌గా వ్యవహరిస్తున్న ఎ.శ్రావణ్‌ అవినీతి అధికారులకు చిక్కారు. రూ.20 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. ఇంటికి సంబంధించిన మ్యుటేషన్‌ ప్రక్రియను పూర్తిచేసేందుకు రామ్‌రెడ్డి డబ్బులు డిమాండ్‌ చేశాడు. ఆ మొత్తాన్ని శ్రావణ్‌ ద్వారా చేజిక్కించుకునే సమయంలో పట్టుబడ్డాడు. రామ్‌రెడ్డి శామీర్‌పేట వార్డ్‌ ఆఫీసులో...

ఏసీబీ వలలో ముషీరాబాద్‌ ఆర్‌ఐ

హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌ తహశీల్దార్‌ కార్యాలయంలో ఆర్‌ఐగా పనిచేస్తున్న భూపాల మహేశ్‌ అవినీతి నిరోధక శాఖ వలకు చిక్కాడు. కుటుంబ సభ్యుడి సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు లక్ష రూపాయలు లంచం డిమాండ్‌ చేసి, అందులో 25 వేలు తీసుకుంటూ 2025 మే 28న ఏసీబీ సిటీ రేంజ్‌ యూనిట్‌-2 అధికారులకు దొరికిపోయాడు. ఏసీబీ అధికారులు నిందితుణ్ని రెడ్‌...

నందు వ‌ర్సెస్ ద‌గ్గుబాటి ఫ్యామిలీ

దగ్గుబాటి ఫ్యామిలీకి చుక్కలు చూపించిన నాంపల్లి కోర్టు.. దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసులో ఎఫ్ ఐఆర్ నమోదు.. ఫిలిం నగర్ పోలీసులను అలెర్ట్ చేసిన నాంపల్లి 17వ నంబరు కోర్టు.. గత ప్రభుత్వంలో ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందం ఫామ్ హౌస్ కేసులో నందు జైలుకు వెళ్ళగానే అక్రమంగా కూల్చివేత.. నందుకు సంబంధించిన కోట్ల విలువైన ఆస్తిని...
- Advertisement -spot_img

Latest News

త్యాగాలకు అడ్డా హుజూరాబాద్‌

బిఆర్‌ఎస్‌ నుంచి రావడానికి అనేక కారణాలు పదవుల కోసం ఏనాడూ పార్టీ మారలేదు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి అనేకులు కుట్ర కొందరు కడుపులో కత్తులు పెట్టుకుని మాట్లాడుతారు ఇకనుంచి స్ట్రేట్ ఫైట్‌.....
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS