మనిషి.. అభివృద్ధి, ఆధునికత అంటూ ఉరుకు పరుగుల జీవితంలో ప్రకృతికి దూరమవుతున్నాడు. తను కూర్చొన్న కొమ్మను తానే నరుక్కుంటున్నాడు. ఆత్మశుద్ధి, మనసు ప్రశాంతత, శరీరానికి వ్యాయామం లేదు. వీటన్నింటినీ యోగ, ధ్యానం ఛేదించి, మానసిక, శారీరక ఆరోగ్యాన్నిస్తుంది. ఆసనాలు వేయడమే యోగా కాదు. జీవితాన్ని, మనసును మనిషి ఆధీనంలో ఉంచుతుంది. మనసు, శరీర సంగమంతో...
20 మార్చి “ప్రపంచ ఊరపిచ్చుకల దినం” సందర్భంగా
గ్రామీణ మానవ నాగరికతతో విడదీయరాని బంధాలను పెనవేసుకున్నాయి చలాకీ బుల్లి అందాల ఊర పిచ్చుకలు. ఇంటి కిటికీలు, బాల్కనీలు, పెరటి తోటలు, పూల చెట్లు, గేట్లు, చేదబాయి, పిట్టగోడల వెంట ఉదయమే దర్శనమిస్తూ ఆ ప్రాంతాలకు శోభను చేకూర్చుతుంటాయి అందమైన ఊర పిచ్చుకలు. గ్రామీణుల కుటుంబ సభ్యుల...
‘ఆపరేషన్ సిందూర్ భారత్’ క్షిపణుల దెబ్బ తిన్న పాకిస్థాన్ ఇప్పుడు కొత్త రాకెట్ ఫోర్స్ను ఏర్పాటు చేయబోతోంది. బుధవారం అర్ధరాత్రి జరిగిన కార్యక్రమంలో ఆ దేశ...