Monday, August 18, 2025
spot_img

Police

జమ్మూ కాశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్ దుర్ఘటన

12 మందికి పైగా మృతి జమ్మూ కాశ్మీర్‌ కిష్త్వార్‌ జిల్లాలోని చాషోటి ప్రాంతంలో గురువారం క్లౌడ్ బరస్ట్ కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. మచైల్‌ మాతా యాత్ర ప్రారంభ స్థలమైన ఈ ప్రాంతం నుంచి హిమాలయ మాతా చండి మందిరానికి వెళ్లే మార్గంలో ఈ విపత్తు తలెత్తింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, కనీసం 12 మందికి...

రాష్ట్ర పోలీస్‌ కంప్లేంట్‌ ఆథారిటి కార్యలయం ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర పోలీసు ఫిర్యాదు అధికారం కార్యలయం హైదరాబాద్‌లోని బీ.ఆర్‌.కే.ఆర్ డి బ్లాక్‌లోని 8వ, అంతస్థులో ప్రారంభించారు. ఈ కార్యకమ్రంలో ముఖ్యథిగా విశ్రాంత న్యాయమూర్తి జస్టీస్‌ శివశంకర్‌రావు హజరై అధికారికంగా ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో, పోలీసులపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచడంలో ఇలాంటి సంస్థలు ఎంతో ముఖ్యమని వివరించారు....

పోలీసులకు ఏఐ అస్త్రం..

సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక శిక్షణ మారుతున్న కాలానికి అనుగుణంగా, సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీసు బలగాలకు ఆధునిక సాంకేతికతను జోడించాలనే లక్ష్యంతో, మేడ్చ‌ల్‌ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో ‘కృత్రిమ మేధస్సు (ఏఐ)’పై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. పోలీసుల దర్యాప్తులో, సైబర్ నేరాల విచారణలో ఏఐ సాధనాలను ఎలా సమర్థవంతంగా ఉపయోగించాలో ఈ...

నిఘా నిదరోతుంది..

జిల్లాలో పెట్రోలింగ్ మరిచిన పోలీసులు.. వాహనాల వెంట పరుగులు, వసూళ్ల వైపే అడుగులు.. బంగారం దొంగలను పట్టుకోవడానికి ఖాకీల తిప్పలు.. పేట పోలీసులకు బంగారం దొంగలు చిక్కెనా.? సూర్య‌పేట పోలీసులు నిఘా మరిచారు. వాహనాల వెంట పరుగులు పెడుతూ, కేవలం వసూళ్ల పైనే ద్రుష్టి సరించారన్న ఆరోపణలు జిల్లా ప్రజలలో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. జిల్లా పోలీసులు లు నిఘా...

విపత్తు సమయంలో ‘‘ఆపద మిత్ర’’

వాలంటీర్లు ముందుండాలి - కలెక్టర్‌ పమేలా సత్పతి ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, దుర్ఘటన సమయంలో ప్రజలను రక్షించేందుకు ఆపద మిత్ర వాలంటీర్లు ముందుండాలని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. రెవిన్యూ శాఖ విపత్తుల నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో జిల్లాలోని 120 మంది డిగ్రీ విద్యార్థులు, ఎన్‌. సి. సి వాలంటీర్లకు 12 రోజులపాటు ఇవ్వనున్న...

నాగిరెడ్డిగూడలో యువతి అదృశ్యం

కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు మొయినాబాద్ పీఎస్ పరిధిలో ఓ యువతి అదృశ్యం అయ్యింది. పోలీసుల వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలం నాగిరెడ్డి గూడ గ్రామానికి చెందిన ఏనుగుల ప్రిన్సీ(19).. మంగళవారం ఉదయం ఆమె తల్లిదండ్రులు వనజ, పునేష్, ఎప్పటి లాగే.. పనికోసం బయటికి వెళ్లడం జరిగింది. పని ముగించుకుని సాయంత్రం 5 గంటలకు ఇంటికి...

ఉద్రిక్తంగా హెచ్‌సీయూ ప్రాంతాలు

విద్యార్థులను చితకబాదిన పోలీసులు హెచ్‌సీయూ భూములను కాపాడుకోవడం కోసం రేవంత్‌ రెడ్డి సర్కార్‌పై హెచ్‌సీయూ విద్యార్థులు పోరుబాట కొనసాగిస్తూనే ఉన్నారు. జీవ వైవిధ్యాన్ని కాపాడాలంటూ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక బుధవారం ఉదయమే హెచ్‌సీయూ క్యాంపస్‌ను వేలాది మంది పోలీసులు చుట్టుముట్టారు. క్యాంపస్‌ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ లోపలికి బయటి వ్యక్తులను రానివ్వకుండా,...

చికెన్ షాప్ లో మ‌త్తుప‌దార్దాల‌ విక్రయాలు..

నిందితుడి అరెస్ట్, కేసు నమోదు చేసిన ఎస్ఐ నర్సింహారావు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్ నగర్లో గల ఎజెఆర్ చికెన్ షాప్ లో గ‌*జాయి విక్రయాలు జరుగుతున్నాయనే నమ్మదగిన సమాచారంతో మొయినాబాద్ పోలీసులు దాడి నిర్వహించారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఉపేందర్, ఎస్ఐ ఆర్.నరసింహరావు నేతృత్వంలో పోలీసులు బుధవారం షాప్ ను పూర్తి తనిఖీ...

బంగారం చోరీకి పాల్పడిన కేసులో ముగ్గురికి రిమాండ్‌

సూర్యాపేట జిల్లా హుజూర్‌ నగర్‌ నియోజకవర్గ పరిధిలో మఠంపల్లి మండలంలో తాళం వేసి ఉన్న ఇండ్లనే టార్గెట్‌ చేసి ఇంటితాళం పగులగొట్టి దొంగతనానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి ఆదివారం రిమాండ్‌కు తరలించారు. హుజూర్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌ ప్రాంగణంలో సీఐ చరమంద రాజు తెలిపిన వివరాల ప్రకారం మఠంపల్లి మండలంలో...

ఫిర్యాదు చేయటానికి వస్తే లొంగదీసుకున్నాడు

మాయమాటలు చెప్పి మోసం ఫిర్యాదు చేయడానికి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన యువతిని మాయమాటలతో నమ్మించి ఆమెను లొంగదీసుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ మేడ్చల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. అయితే ఈ దారుణానికి పాల్పడ్డ కానిస్టేబుల్‌ కి అంతకు ముందే వివాహం జరగడం ఒక ట్విస్ట్‌ అయితే.....
- Advertisement -spot_img

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS