కేంద్రమంత్రికి సిఎం చంద్రబాబు విజ్ఞప్తి
ఖేలో ఇండియా నిధులివ్వాలంటూ కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయకు ఎపి సిఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన రెండో రోజు కొనసాగింది. బుధవారం కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయను రామ్మోహన్ నాయుడుతో కలసి చంద్రబాబు కలిశారు. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు...
నిన్న అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం కూలి 265 మంది ప్రాణాలు కోల్పోయిన ప్రదేశాన్ని ప్రధాని మోదీ ఇవాళ (జూన్ 13 శుక్రవారం) సందర్శించారు. అక్కడి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రధాని వెంట పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్నాయుడు ఉన్నారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్...
శ్రీనగర్ నుంచి ప్రత్యేకంగా విమనాల ఏర్పాటు
6 గంటల వ్యవధిలోనే 3,300 మంది వెనక్కి
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి
ప్రశాంతత చోటుచేసుకున్న కాశ్మీర్లో మరోమారు పర్యాటకులు వీడుతున్నారు. ఎంతో ఆనందంగా గడుపుదామని వచ్చిన యాత్రికులు ఇక్కడి నుంచి స్వస్థలాలకు బయలుదేరరు. జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో పర్యటకులపై జరిగిన భీకర ఉగ్రదాడి భయభ్రాంతులకు గురిచేసింది. ఈ ఘటన తో వణికిపోయిన...