ఇసుక కొరత లేకుండా చేశాం
శ్రీసిటీ, కర్నూలుతో ఆస్పత్రుల నిర్మాణం
నెల్లూరు పర్యటనలో సిఎం చంద్రబాబు
కార్మికులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదే అని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కార్మికులకు వైద్య సేవల కోసం గుంటూరు, శ్రీ సిటీ, కర్నూలులలో ఆసుపత్రులను నిర్మిస్తున్నామన్నారు. గతంలో ఇసుక దొరకకపోవడంతో కార్మికుల చాలా ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు ఉచిత ఇసుక విధానాన్ని...
ప్రతి ఒక్కరూ కష్టపడే అవకాశం ఉండాలి
యువత వ్యవసాయరంగంలో రాణించాలి
ఉపాధి హామీ పతకం మనకు గొప్పవరం
ఉపాధిశ్రామికులతో ఆత్మీయ సమావేశంలో పవన్
ఉపాధి హామీ పథకం దేశానికి, రాష్ట్రానికి ఒక వరమని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. తమ ప్రభుత్వంలో శ్రామికులకు గుర్తింపు, గౌరవం ఉంటుందని అన్నారు. జగన్ ప్రభుత్వంలో పేదలు, శ్రామికుల కష్టాన్ని దోచుకుని...