10 ఏండ్లలో సుమారు 2000 బడులు మాయం..
రాష్ట్రంలో అంతరించిపోతున్న ప్రభుత్వ పాఠశాలలు..
ప్రయివేట్ విద్యా సంస్థలను నిలువరించలేని దుర్భర స్థితిలో ప్రభుత్వం..
కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో చదువుకోవాలా..? చదువు కొనాలా..?
ఇంజనీరింగ్ ఫీజులను తలదన్నే రీతిలో ఎల్ కే జీ ఫీజులు
33 జిల్లాలకు ముగ్గురు డీఈఓలే, మిగిలినవారు ఎఫ్ఏసీలు..
చెప్పుకోవడానికి సంక్షేమ పథకాలు.. ఆచరణలో సాధ్యమయ్యే పరిస్థితి లేదు..
చదివిన సదువులతో...
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరిస్తేనే పెట్రోల్
మధ్యప్రదేశ్ ఇండోర్ జిల్లాలో ఆగస్టు 1 నుంచి అమలు
రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో నెమ్మదిగాఈ విధానం అమలు
మరి తెలంగాణలోనూ రోడ్డు ప్రమాదాలు...