10 ఏండ్లలో సుమారు 2000 బడులు మాయం..
రాష్ట్రంలో అంతరించిపోతున్న ప్రభుత్వ పాఠశాలలు..
ప్రయివేట్ విద్యా సంస్థలను నిలువరించలేని దుర్భర స్థితిలో ప్రభుత్వం..
కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో చదువుకోవాలా..? చదువు కొనాలా..?
ఇంజనీరింగ్ ఫీజులను తలదన్నే రీతిలో ఎల్ కే జీ ఫీజులు
33 జిల్లాలకు ముగ్గురు డీఈఓలే, మిగిలినవారు ఎఫ్ఏసీలు..
చెప్పుకోవడానికి సంక్షేమ పథకాలు.. ఆచరణలో సాధ్యమయ్యే పరిస్థితి లేదు..
చదివిన సదువులతో...
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్(NICL)లో 266 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రకటన విడుదలైంది. ఇందులో జనరలిస్ట్ ఖాళీలు...