ఫలితాల్లో 33.98 శాతం అభ్యర్థుల ఉత్తీర్ణత
1,37,429 మంది హాజరు
30,649 మంది అభ్యర్థులు క్వాలిఫై
వివరాలు వెల్లడించిన విద్యాశాఖ
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్-2025 ఫలితాలు విడుదలయ్యాయి. సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా విడుదల చేశారు. జూన్ 18 నుంచి 30 వరకు నిర్వహించిన పరీక్షకు 1,37,429 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ ఫలితాల్లో 33.98 శాతం అభ్యర్థులు...
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది. ఈ మేరకు నవంబర్ 05 నుండి 20 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం కల్పించారు. 2025 జనవరి 01 నుండి 20 వరకు ఆన్లైన్ లో పరీక్షలు జరగనున్నాయి. ఏటా రెండుసార్లు టెట్ పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం గతంలో పేర్కొంది. ఈ సంవత్సరం మే 20...
తెలంగాణలో టెట్ ( టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ )కి అప్లై చేసుకున్న అభ్యర్థులు తమ వివరాలను సవరించుకునేందుకు పాఠశాల విద్యశాఖ ఎడిట్ ఆప్షన్ కల్పించింది.సెప్టెంబర్ 12,13 తేదీల్లో వివరాలు సరిచేసుకోవచ్చని తెలిపింది.అయితే ఈ గడువు నేటితో (శుక్రవారం) ముగుస్తుంది.
జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...