తెలంగాణ ఔషధ నియంత్రణ అధికారులు వరంగల్లోని గిర్మాజీపేటలో దాడులు నిర్వహించారు. అక్రమంగా భారీ మొత్తంలో నిల్వ ఉంచిన పశువుల మందుల అమ్మకాలను ఛేదించారు. రూ.2.5 లక్షల విలువైన నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మంగళవారం (మే 27న) ప్రకటన విడుదల చేశారు.
మరోవైపు.. కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్లోనూ తనిఖీలు చేపట్టారు....
తెలంగాణలో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరం భీమ్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలకు రెడ్అలర్ట్ ప్రకటించింది. రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు...
పెళ్లి పనుల్లో తల్లులు బిసి.. పిల్లలు మృ*తి
చేవెళ్ల మున్సిపల్లో ఘటన
ఓ ఇద్దరు తల్లుల ప్రేమ కారులో మాడిపోయింది. వినడానికి భారంగా అనిపించిన ఇదే నిజం పెళ్లి పనుల్లో బిసిగా ఉండీ పిల్లలను పట్టించుకోక పోవడంతో ఈ ధారుణం జరిగిందనీ స్థానికులు మండిపడుతున్నారు. కారులో ఇరుకున్న పిల్లలు ఎంత సమయం మృత్యువో పోరాడారో.. ఎలా తల్లడిల్లారో...
ప్రయోగాత్మకంగా మూడు మండలాల్లో అమలు
జూన్ 2 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి
సాంకేతిక సమస్యలు రాకుండా అధ్యయనం
కొత్త పోర్టల్ ప్రారంభించిన సిఎం రేవంత్
ధరణి ఓ పీడకల లాంటిదని సిఎం విమర్శలు
ధరణికి చెల్లుచీటీ పలికిన ప్రభుత్వం భూభారతి తసుకొచ్చింది. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని శిల్పకళా వేదికగా సిఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ’భూభారతి’...
సుప్రీంలో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని కంచ గచ్చిబౌలి భూములు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న వేళ ఈ భూములపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సోమవారం అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రధాని మోడీ కూడా తాజాగా విమర్శలుచేశారు. ఈ భూములపై ఏప్రిల్ 16వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కంచ గచ్చిబౌలి...
రేవంత్ ను నమ్మి తెలంగాణ ఆగం అయింది
పదేపదే మోసపోతే అది మన తప్పు అవుతుంది
మంచి నాయకుని గెలిపిస్తేనే అభివృద్ది సాధ్యం
ఎన్నిక ఏదైన బీజేపీ, కాంగ్రెస్లకు బుద్ది చెప్పాలి
మల్కాజిగిరి కార్యకర్తల సమావేశంలో కేటీఆర్
తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మిన ఫలితంగా తీవ్రంగా మోసపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రానికి...
దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో సంచలన తీర్పు
ఎన్ఐ కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు
అప్పీల్ను తిరస్కరిస్తూ.. ఉరిశిక్ష వేసిన హైకోర్టు
సుమారు 45 రోజుల పాటు హైకోర్టు సుదీర్ఘంగా విచారణ
2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్నగర్లో జంట పేలుళ్లు..
జంట పేలుళ్లలో 18 మంది మృతి, 131 మంది గాయాలు
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్నగర్ బాంబు బ్లాస్ట్...
విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు బుధవారంతో ముగిశాయి.టెన్త్ పరీక్షల కోసం 5,09,403 మంది రిజిస్టర్ చేసుకోగా.. మొత్తం 2,650 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు న్విహించిన ఈ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. నేడు సోషల్ స్టడీస్ పరీక్షతో పది పరీక్షలు ముగియడంతో విద్యార్థులు...
కూర్చునితింటే కొండైన కరిగిపోతుందని పెద్దవాళ్లు అంటారు.. అలాంటిది తెలంగాణ రాష్ట్ర ఖజానాలో కొండ కాదు కదా సొంతంగా చిన్న బండ కూడా లేదు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, 16 వేల కోట్ల మిగల బడ్జెట్ తో ఉన్న రాష్ట్రం, ప్రస్తుతం ఎనిమిది లక్షల కోట్ల అప్పుల్లో కూరుకపోయింది.. ఏ దేశమైనా, రాష్ట్రమైనా, పెద్దగా సంపాదించి దాయకున్నా...
పద్దులు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క
తలసరి ఆదాయం రూ.3,79,751 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు
మూల వ్యయం రూ.36,504 కోట్లు
2025-26 వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 3,04,965 కోట్లతో బడ్జెట్ను రూపొందించారు. అలాగే 2024-25 తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,79,751 కోట్లు కాగా.. రెవెన్యూ వ్యయం...