Monday, November 17, 2025
spot_img

Telangana Government

మిడిల్ ఈస్ట్ సంక్షోభంపై నిశిత పర్యవేక్షణ

తెలంగాణ పౌరులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయం ముఖ్యమంత్రి శ్రీ ఎ రేవంత్ రెడ్డి గారి ఆదేశాలను అనుసరించి, తెలంగాణ ప్రభుత్వం మిడిల్ ఈస్ట్ సంక్షోభాన్ని నిశితంగా పర్యవేక్షిస్తూ, ప్రభావిత ప్రాంతాల నుంచి తిరిగి వచ్చే తెలంగాణ పౌరులకు పూర్తి సహాయాన్ని అందిస్తోంది. సమన్వయంతో కూడిన ప్రయత్నంతో, ఆరుగురు తెలంగాణ విద్యార్థులు నిన్న అర్ధరాత్రి న్యూఢిల్లీలోని తెలంగాణ...

రేపు గద్దర్ సినిమా అవార్డుల ప్రదానం

గద్దర్ సినిమా అవార్డుల ప్రదానోత్సవాన్ని రేపు (జూన్ 14 శనివారం) సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ప్రతిఒక్కరూ చూసేలా ఏర్పాట్లు చేశారు. సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. 2014 నుంచి 2023 వరకు ఏటా మూడు బెస్ట్ సినిమాలను సెలెక్ట్...

పది పరీక్ష ఫలితాల్లోనూ బృంగి విద్యార్థుల ప్రభంజనం

విద్యార్థులను అభినందించిన కార్యదర్శి ఏ.ప్రమీల చంద్రశేఖర్ తెలంగాణ ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ఏసిఆర్ బృంగి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. విద్యార్థిని టీ హర్షిత రెడ్డి 578/600, ఏ.హర్ష ప్రియ 576/600, జి మణిదీప్ 575/600, ఎన్. సమీక్ష 573/600, పి.మిత్ర 572/600 మార్కులు సాధించగా 570...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img