Thursday, October 16, 2025
spot_img

temple

జలదిగ్బంధంలో వనదుర్గమ్మ‌

సంగారెడ్డి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ ఆలయం వరుసగా ఆరో రోజూ వరద జలాల్లో మునిగిపోయింది. సింగూరు ప్రాజెక్టు నుంచి భారీగా నీరు విడుదల కావడంతో మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. ఫలితంగా ఆలయ ప్రాంగణం మొత్తం వరద నీటితో నిండిపోయింది. ఆలయం వద్ద వనదుర్గ ఆనకట్టపై నుంచి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరద...

కొండంత.. ప్రాబ్లమ్స్

సమస్యలు ఫుల్.. ఏర్పాట్లు నిల్ భక్తులకు తీవ్ర.. ఇబ్బందులు టెండర్లు యదా తదం దోపిడీ కామన్ భక్తుల జేబులు గుల్ల వారు అనుకుంటే వార్ వన్సైడే. దోపిడీని అడ్డుకునే వారు ఎవ్వరూ లేరని వారు ఆడిందే ఆట పాడిందే పాట అన్న విధంగా ఉంది. ఆ.. దేవాలయానికి ఆదాయం లక్షల్లో ఉన్నా అభివృద్ధికి నోచుకోవడం లేదట. తాత్కాలిక ఏర్పాట్లు చేసి...

వారాంతపు మూసివేత తప్పుడు ప్రచారం – చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకులు రంగరాజన్

చిలుకూరు దేవాలయం శనివారం, ఆదివారం క్లోజ్ అంటూ గూగుల్ లో కనపడుతోంది. ఈ విషయానికి సంబంధించి తాజాగా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ.. అలాంటిది ఏమి లేదని తెలిపారు. గూగుల్ తప్పుడు సమాచారంపై ఆలయ అర్చకులు రంగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. వారాంతాలైన శని, ఆదివారాలలో యధావిధిగా ఆలయం తెరిచి ఉంటుందని...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img