Thursday, August 21, 2025
spot_img

traffic jam

విజయవాడ హైవేపై ప్రమాదం

ఇద్దరి దుర్మరణం.. 20 మందికి గాయాలు విజయవాడ-హైదరాబాద్ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో బస్ డ్రైవర్, ఒక ప్యాసింజర్ చనిపోయారు. నిలిపి ఉంచిన లారీని ట్రావెల్స్ బస్ ఢీకొట్టడంతో 20 మంది గాయపడ్డారు. ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ వస్తుండగా ప్రమాదానికి గురైంది. గాయపడినవారిని చౌటుప్పల్‌లో...

తీగ పై త్రాచు..!

హైదరాబాద్ - హిమాయత్ నగర్ లిబర్టీ చౌరస్తా లో త్రాచు పాము కలకలం లిబర్టీ చౌరస్తా సిగ్నల్ వద్ద ఉన్న వేప చెట్టుపై ప్రత్యేక్షమైన పాము అక్కడి నుండి కేబుల్ వైర్ల సహాయంతో సిగ్నేల్ పౌల్ వద్దకు వెళ్తున్న పాము పాము ప్రత్యేక్షం కావడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిపేసి , తమ ఫోన్ లలో పాము వీడియోను తీసుకుంటున్న...
- Advertisement -spot_img

Latest News

హైటెక్ సిటీని కట్టినప్పుడు అవహేళన చేసిండ్రు..

హైదరాబాద్ అభివృద్ధిలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రుల కృషి గుర్తించిన సీఎం రేవంత్ హైదరాబాద్‌ నగర అభివృద్ధిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, వైఎస్‌...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS