Saturday, October 18, 2025
spot_img

Zonal Commissioner

బరితెగించి మరీ ప్రభుత్వ భూమిలో నిర్మాణ అనుమతులు

జీ.హెచ్.ఎం.సి. ఎల్బీనగర్ జోన్, టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతి పరాకాష్ట.. ప్రభుత్వ భూమిలో ఒక్కో నిర్మాణానికి రూ. 10 లక్షలు లంచం తీసుకొని అనుమతులు మంజూరు.. టి.ఎస్.బి.పాస్ వెబ్ సైట్ పారదర్శకత లేకపోవడాన్ని అలుసుగా చేసుకున్న వైనం.. అదే పనిగా అవినీతికి పాల్పడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు.. సబ్ రిజిస్ట్రార్ సైతం లక్షల్లో ముడుపుల అందుకొని అక్రమంగా రిజిస్ట్రేషన్లు..! ఎల్బీనగర్ జోన్...

కాప్రా జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యం

జాడ లేకుండా పోయిన జోనల్‌ కమిషనర్‌.. కాంగ్రెస్‌ హయాంలో కానరాని ప్రజా పాలన.. ! రోడ్లెక్కి ధర్నా చేయాల్సిన దుస్థిలో మహిళలు.. వీధి దీపాన్ని లేకుండా చేసిన నిర్మాణ దారుడు.. తీసుకున్నది స్టిల్ట్‌ ప్లస్‌ టు పరిమిషన్‌.. నిర్మాణం చేస్తున్నది ఐదు అంతస్తులు ఇదేంచోద్యమంటూ ముక్కునవేలేసుకుంటున్న స్థానికులు.. కాప్రా జిహెచ్‌ఎంసి టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీస్‌ కాస్తా బీఆర్‌ఎస్‌. కార్పొరేటర్‌ పార్టీ ఆఫీస్‌ గా...

నగరంలో వర్షాలపై అప్రమత్తం..

నగరంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జోనల్ కమిషనర్ లు మరియు SE ల తో టేలి కాన్ఫరెన్స్ నిర్వహించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. అధికారులను అప్రమత్తం గా ఉండాలని మేయర్ ఆదేశించారు.వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో మరియు నాల ల దగ్గర ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ఇప్పుడు వరకు అన్ని జోన్స్ లో పరిస్తితి నియంత్రణ లో...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img