Sunday, June 15, 2025
spot_img

చిన్నారి ప్రాణం తీసిన సెల్ ఛార్జర్

Must Read

నిర్మల్ జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది.అప్పటివరకు ఆడుతూ పడుతూ గడిపిన ఓ చిన్నారి విద్యుత్ షాక్ తో మరణించింది.ఈ ఘటన నిర్మల్ జిల్లాలోని కడెం మండలంలో చోటుచేసుకుంది.కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం,దుర్గం రాజలింగం,సుశీల దంపతుల రెండో కుమార్తె ఆరాధ్య గత రాత్రి ఇంట్లో ఆడుకుంటూ చార్జర్ ను నోట్లో పెట్టుకుంది.స్విచ్ ఆన్ ఉండడంతో ఒక్కసారిగా షాక్ తగిలింది.గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.కానీ అప్పటికే ఆ చిన్నారి మరణించిందని వైద్యులు తెలిపారు.అప్పటివరకు ఆడుతు పాడుతూ గడిపిన ఆ చిన్నారి ఒక్కసారిగా షాక్ తో మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Latest News

ఈ నెల 19న శుభాన్షు శుక్లా యాత్ర

తాజా తేదీని ప్రకటించిన ఇస్రో టెక్నికల్ ఇష్యూస్‌తో పలుమార్లు వాయిదా పడిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్రకు సంబంధించిన తాజా తేదీని భారత అంతరిక్ష...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS