Friday, February 14, 2025
spot_img

అపార్ట్‎మెంట్ నుంచి దూకి ప్రేమజంట ఆత్మహత్య

Must Read

గాజువాకలో ప్రేమ జంట ఆత్మహత్య కలకలం రేపింది. అమలాపురంకు చెందిన పిల్లి దుర్గారావు, సాయి సుష్మీత మంగళవారం అక్కిరెడ్డిపాలెంలో అపార్ట్మెంట్ మూడవ అంతస్తుపై నుండి దూకి జంట ఆత్మహత్య చేసుకుంది .ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

దుర్గమ్మ దారి వెంట దుర్గంధం

ఏడుపాయల్లో చికెన్‌ సెంటర్‌ నిర్వాహకుల ఇష్టారీతి రోడ్ల వెంబడి వదిలేస్తున్న చికెన్‌ వ్యర్థాలు దుర్వాసన వెదజల్లుతున్న కల్వర్టులు భరించలేక భక్తుల ఇబ్బంది ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రమైన ఏడుపాయల శ్రీ వన దుర్గభవాని క్షేత్రం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS