Friday, September 19, 2025
spot_img

అమరావతి పేరు ఆయన సూచించిందే – చంద్రబాబు

Must Read
  • రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు ముఖ్యమంత్రిగా తొలి ముఖ్యమంత్రి అయ్యారు.
  • రాజదాని నిర్మాణం కోసం తుళ్ళూరు ప్రాంతాన్ని ఎంచుకున్న చంద్రబాబు.. కొత్త రాజధాని కి ఏం పేరు పెట్టాలి అనే సంశయంతో అనేక మంది ప్రముఖులను పేరు సూచించిందిగా కోరారు.
  • ఈ నేపథ్యంలో రామోజీరావు అమరావతి పేరు ప్రతిపాదించారు. చంద్రబాబు సహా ప్రముఖులందరికీ ఈ పేరు ఎంతో నచ్చింది. దీంతో అమరావతి నే రాజదాని పెరుగా నిర్ణయించినట్లు చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు.. రాజదాని శంకుస్థాపన సందర్భంగా ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబు తెలిపారు…
  • రామోజీరావు అస్తమించిన సందర్భంలో.. ఇపుడు ఆ వీడియో వైరల్ గా మారింది..!
Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This