Tuesday, September 16, 2025
spot_img

అమరావతి రైతులు చేసిన పోరాటం భావితరాలకు ఆదర్శం

Must Read
  • అమరావతిలో పర్యటించిన సీఎం చంద్రబాబు
  • అధికారులతో కలిసి కీలకమైన ప్రదేశాలు పరిశీలించిన చంద్రబాబు
  • త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తాం
  • అమరావతిని ప్రపంచం గుర్తించింది : చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత రైతులదని అన్నారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.
అమరావతిలో గురువారం (ఈ రోజు) ముఖ్యమంత్రి పర్యటించారు.అనంతరం అధికారులతో కలిసి అమరావతిలోని కీలకమైన ప్రదేశాలను పరిశీలించారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ అమరావతి రైతులు చేసిన పోరాటం భావితరాలకు అదర్శమని తెలిపారు.త్వరలోనే అమరావతి నిర్మాణం పై శ్వేతపత్రం విడుదల చేస్తామని అన్నారు.ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి,పొలవరమని అమరావతిని ప్రపంచం గుర్తించిందని తెలిపారు.ఐదు కోట్ల మంది భవిష్యత్తు కోసం రాజధాని నిర్మాణం చేపడితే ఆ రాజధానిని వైసీపీ ప్రభుత్వం అతలాకుతలం చేసిందని విమర్శించారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This