Thursday, September 18, 2025
spot_img

ఏ క్షణంలోనైనా వల్లభనేని వంశీ అరెస్ట్

Must Read
  • గన్నవరం టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో ఏ 71 నిందితుడిగా ఉన్న వల్లభనేని వంశీ
  • అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు

గన్నవరం టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో ఏ 71గా ఉన్న వల్లభనేని వంశీ మోహన్ ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు .ఏ క్షణంలోనైనా అయినను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.దీని కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.ఈ కేసులో ఇప్పటికే 18 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మరోవైపు వల్లభనేని వంశీ మోహన్ అమెరికా వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో వంశీ మోహన్ ఏ 71 నిందితుడిగా ఉన్నారు.దాడిలో అయిన నేరుగా పాల్గొనకపోయిన అయిన సూచనల మేరకే పార్టీ శ్రేణులు ఈ దాడి చేసినట్టు అనుమానిస్తున్నారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This