Sunday, June 1, 2025
spot_img

ప్రజలను మభ్యపెట్టడంలో మతలబు ఏమిటీ..?

Must Read

ప్రజలను మభ్యపెట్టడంలో మతలబు ఏమిటీ..? మూడు పార్టీల ముచ్చట్లు వేరేనయ్య.. ఒక్కరిపై ఒక్కరు దుమ్మెత్తి పోస్తుంటిరి.. ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నది గుర్తుంచుండ్రి.. బండి సంజయ్‌.. రేవంత్‌ – బీఆర్‌ఎస్‌ ఒక్కటనవట్టే.. బీజేపీ – బీఆర్‌ఎస్‌ ములాఖత్‌ అని రేవంత్‌ అనవట్టే.. కాంగ్రెస్‌ – బీజేపీ ఒక్కటని కేటీఆర్‌ అంటుండు.. మీ మాటలు ప్రజలు నమ్మె పరస్థితిలో లేరు నాయకులార..! ఇప్పటకైన మీ మాటలపై కాస్త సోయాచించి.. ప్రజలకు మేలు చేసే విధంగా ఆలోచిస్తే మంచిది..

  • వీఎస్‌ గౌడ్‌
Latest News

72వ మిస్ వరల్డ్.. ఓపల్ సుచాత

హైదరాబాద్‌లో జరిగిన 72వ మిస్ వరల్డ్ పోటీల్లో థాయ్‌లాండ్‌ భామ ఓపల్ సుచాత విన్నర్‌గా నిలిచారు. మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని పొందారు. 107 దేశాల...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS