Friday, September 19, 2025
spot_img

అభివృద్ది పై దృష్టి పెడతారా..

Must Read

ఎన్నికలు ముగిసాయి.. ఎవరి పదవులు వారికి వచ్చాయి.. ఇప్పటికైనా రాష్ట్ర అభివృద్ది పై దృష్టి పెడతారా.. లేదంటే ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉంటారా.. భాద్యతను గుర్తించి మీకు ఓటు వేసినందుకు న్యాయం చేస్తారా.. భాద్యతను మార్చి సమయాన్ని వృధా చేస్తారా.. సమన్యుల పక్షాన గళం విప్పి కొట్లాడుతారో.. లేక అదే సామాన్యులతో ఛీ కొట్టించుకుంటారో నిర్ణయం మీ చెత్తుల్లో ఉంది..

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This