అర్హుల్లో ఒక్కరికి కూడా అన్యాయం జరగొద్దు..
రేపటి నుంచే ఆ నాలుగు పథకాలకు శ్రీకారం
దరఖాస్తుల ఆధారంగా లబ్దిదారుల ఎంపిక
పథకాల అమలుపై సిఎం రేవంత్ సవిూక్ష
గ్రామానికో అధికారి చొప్పున...
గతకొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. సోమవారం ఢిల్లీ బులియన్ మార్కెట్ లో తులం బంగారం ధర రూ.400 పెరిగి, రూ. 77,450 కి చేరుకుంది. అంతకుముందు ధర రూ.77,050గా ఉన్నది. ఇక ఇటు హైదరాబాద్ లో 24 క్యారెట్ ధర రూ. 76,310 చేరుకుంది. అలాగే 22 క్యారెట్...