Sunday, January 26, 2025
spot_img

చేరువులో దూకి బలవన్మరణానికి పాల్పడిన ప్రేమ జంట

Must Read

వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.ఓ ప్రేమ జంట చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడింది.రాయపర్తి మండలంలోని రామచంద్రుని చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడగా,గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు పైడిపల్లి మధ్యగుడెంకి చెందిన దిలీప్,అంజలిగా గుర్తించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

పేరు పంచాయితీ..

కేంద్రం నిధులిస్తోంది.. మోడీ ఫోటో పెట్టాల్సిందే ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడితే ఊరుకునేది లేదు రేషన్‌ కార్డులపైనా ప్రధాని ఫోటో ఉండాల్సిందే లేకుంటే ఉచిత రేషన్‌ పంపిణీని ఆపేస్తాం కేంద్రమంత్రి బండి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS