Thursday, September 19, 2024
spot_img

పెన్నా సిమెంట్ ను కొనుగోలు చేసిన అంబుజా సిమెంట్

Must Read

ఆదాని గ్రూప్ కు చెందిన అంబుజా సిమెంట్ , పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్‌ ను రూ.10,422 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేస్తోంది.ప్రస్తుతం ఈ ఇండస్ట్రీ హైదరాబాద్ నుండి కార్యకలాపాలు కొనసాగిస్తుంది.ఇక నుంచి అంబుజా సిమెంట్స్ కు మిలియన్ తన్నుల వార్షిక సిమెంట్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని అందిస్తుంది.ఈ కొనుగోలుతో అదానీ గ్రూప్ దక్షిణాది రాష్ట్రాలతో పాటు శ్రీలంకలో మార్కెట్ వాటాను పెంచుకునేందుకు వీలు కల్పిస్తుంది.పెన్నా సిమెంట్‌ కు శ్రీలంకలో అనుబంధ కంపెనీ ఉండడమే ఇందుకు కారణం.పెన్నా సిమెంట్‌ కు చెందిన సున్నపురాయి గనులు అంబుజా సిమెంట్స్‌ కు కూడా ఉన్నాయి. పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్‌లో 100% వాటాను కొనుగోలు చేసేందుకు కంపెనీ ప్రమోటర్ పి ప్రతాప్ రెడ్డి, అతని కుటుంబంతో అంగీకరించినట్లు అంబుజా సిమెంట్స్ ప్రకటించింది.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This