నీలం రంగు గుడ్డుతో సంచలనం
కర్ణాటకలోని దావణగెరె జిల్లాలోని చన్నగిరి తాలూకా నల్లూరు గ్రామంలో ఓ విచిత్ర సంఘటన గ్రామస్తులనే కాకుండా అధికారులను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా తెల్లగుడ్లు పెట్టే నాటు కోడి ఒకటి నీలం రంగు గుడ్డు పెట్టడం స్థానికంగా చర్చనీయాంశమైంది. గ్రామానికి చెందిన రైతు సయ్యద్ నూర్ తన జీవనోపాధి...
హైదరాబాద్:అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ (ఇండియా) – ACCE (India) ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. తాజాగా వెలువడిన ఫలితాల్లో కాశీరామ్ ఆడెపు నేషనల్ జనరల్ సెక్రటరీగా ఎన్నిక కాగా, జే. భీమ్ రావు హైదరాబాద్ సెంటర్ చైర్మన్గా పదవిని గెలుచుకున్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ సెంటర్ సభ్యులు, ఇద్దరు నాయకులను హృదయపూర్వకంగా అభినందించారు. కొత్తగా...
అభివృద్ధికి ఆధునిక సాంకేతిక మద్దతు….!!
నగర ప్రజలకు మెరుగైన సేవలు అందిచటమే లక్ష్యం..
కమిషనర్ సి.వి ఆనంద్ ఐపీఎస్
నగర ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంతో భాగంగా ట్రాఫిక్ విభాగాన్ని ఆధూనికరించేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి ఆనంద్ ఐపీఎస్, నూతన ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ట్రాఫిక్ వ్యవస్థ మరింత సమర్థవంతంగా తీర్చదిద్దందుకు విభిన్న మార్గదర్శకాలను చేపడుతున్నారు.హైదరబాద్ నగరంలో ద్విచక్ర,...
బంజారా భవన్లో సందడి.. పాల్గొన్న మంత్రి పొన్నం
హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని బంజారా భవన్లో తీజ్ ఉత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. తీజ్ ఉత్సవాల సందర్భంగా సేవలాల్ మహరాజ్కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయానుసారం బంజారా మహిళలు మంత్రివర్యుల తలపై...
చర్మ సంరక్షణ, సౌందర్య చికిత్సల్లో ముందంజలో ఉన్న జెన్నారా క్లినిక్స్ కొత్త బ్రాంచ్ను కొండాపూర్లో ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటి శ్రీయా శరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొండాపూర్లో వేగంగా పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ క్లినిక్ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో చర్మ పునరుత్తేజ చికిత్సలు, జుట్టు పెరుగుదల...
ఇండియా, ఎన్డీయే కూటములు బీసీలను నిండాముంచాయి..
బీసీ రిజర్వేషన్ 42 శాతం పెంచిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలి
సచివాలయం మీడియా పాయింట్ వద్ద జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి
వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు బీసీలకు తీవ్ర నిరాశ మిగిల్చాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జూలై 21 నుండి ఆగస్టు 21...
ట్రాన్స్ఫార్మర్ కంపోనెంట్స్ ప్రాసెసింగ్, ట్రాన్స్ఫార్మర్ తయారీ మరియు సమగ్ర ఈపీసీ సేవలలో వేగంగా ఎదుగుతున్న మంగళ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఎంఈఎల్) తన రూ.120 కోట్ల యాంకర్ బుక్ విజయవంతంగా ముగిసినట్లు ప్రకటించింది. ఈ యాంకర్ బుక్పై పెట్టుబడిదారుల నుండి అంచనాలను మించి, 2.5 రెట్లకు పైగా బిడ్లు వచ్చాయి.
ఈ యాంకర్ పోర్షన్లో అబక్కస్...
బంజారా హిల్స్ కేర్ హాస్పిటల్స్లో ఆగస్టు 23న
బంజారా హిల్స్లోని కేర్ హాస్పిటల్స్ ఉచిత రైనోప్లాస్టీ (ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ) మరియు ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీ శిబిరాన్ని నిర్వహించనుంది. ఈ శిబిరం ఆగస్టు 23న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కేర్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ ఔట్పేషెంట్ సెంటర్, రోడ్...
ప్రపంచ సీనియర్ సిటిజన్స్ దినోత్సవం సందర్భంగా, కేర్ హాస్పిటల్స్, దేశంలోని ప్రముఖ వృద్ధుల సంరక్షణ సంస్థ అయిన ఎమోహా తో కలిసి, హైదరాబాద్లో వృద్ధుల సంరక్షణలో కొత్త దిశ చూపే ఒక ముఖ్యమైన భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ద్వారా వృద్ధులకు వైద్యపరంగా మాత్రమే కాకుండా, భావోద్వేగపరంగానూ తోడ్పాటు అందించే పూర్తి స్థాయి సంరక్షణ...
విద్యార్థులకు ఆటవస్తువులు అందజేసిన అధ్యక్షులు లయన్ పి. సుబ్బయ్య
రంగారెడ్డి జిల్లా, మాజీద్పూర్లోని జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో లైన్స్ క్లబ్ అఫ్ హైదరాబాద్ ఎవరెస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆటవస్తువులు అందజేసింది. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు లయన్ పి. సుబ్బయ్య, కోశాధికారి లయన్ ఎల్. వేణుగోపాల్, జోన్ చైర్మన్ లయన్ ఇ. బుచ్చయ్య పాల్గొన్నారు....