Monday, March 31, 2025
spot_img

Aadab Desk

రాష్ట్రంలో ఇంటర్ బోర్డు ఉందా.. లేదా ..?

విద్యార్థులతో కార్పొరేట్ కాలేజీల వ్యాపారం నిబంధనలకు విరుద్ధంగా క్లాసుల నిర్వహణ ఐఐటీ, నీట్ పేరుతో కాలేజీల వేలకోట్ల దందా ఇంటర్ సీటు 6 లక్షల నుంచి పది లక్షల దాకా ఏసీ క్లాసు రూమ్ ల పేరుతో లక్షల్లో వసూలు రూల్స్ కు విరుద్ధంగా ఇష్టానుసారంగా అడ్మిషన్లు బ్రిడ్జి కోర్సుల పేరిట వేసవి సెలవుల్లోనూ క్లాసులు ఫైర్ సేఫ్టీ లేని అపార్ట్మెంట్లలోనే తరగతిగదులు హాస్టళ్లు,పుడ్డు, బెడ్డు.....

దివిస్‌కు ఒక న్యాయం.. వినీత్‌కి మరో న్యాయమా ..?

ఫిర్యాదులను పిసిబి అధికారులు పట్టించుకోరా ? దివిస్ కాలుష్యంపై ఐదేండ్లుగా పోరాడుతున్న గ్రామస్తులు ప్రేక్షపాత్ర వహిస్తూ కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాస్తున్న అధికారులు పిసిబి పిర్యాదులు, వ్యవహారాలపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను డిస్మిస్ చేయాలి యాదాద్రి భువనగిరి జిల్లా రైతులు, గీత కార్మికులు, పర్యావరణ కార్యకర్తల డిమాండ్ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పరిధిలోని దివిస్ ల్యాబ్స్...

నగరానికి నయా కల్చర్..!

తల్లిదండ్రులకు మతులు పోగొడుతున్న కో-లివింగ్ సంస్కృతీ గతంలో ముంబాయి, ఢిల్లీ, కోల్‎కత్త, బెంగళూరు నగరాలకే పరిమితం నేడు తెలుగు రాష్ట్రాల్లో కూడా పుట్టగొడుగుల్లా వెలిసిన వసతి గృహాలు. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఇద్దరు మేజర్లు కలిసి ఉండడం లీగల్‎ ఆ గైడ్ లైన్స్ ఆధారంగానే అనుమతులు లేకుండానే ఏర్పాటు ఒకప్పుడు ఒక అమ్మాయి, అబ్బాయి మాట్లాడుకుంటేనే తప్పు.. ఇప్పుడు...

కారులో సారు, చిట్టీల జోరు..

పదవ తరగతి విద్యార్థులకు చిట్టీలు అందించేందుకు వచ్చిన ఉపాధ్యాయులు విలేకరుల రాకతో నడక బాట పట్టిన ఉపాధ్యాయులు తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల సూర్యాపేట బాలుర - 1 ఉపాధ్యాయుల నిర్వాహకం పరీక్షలు రాసే విద్యార్థులకు చిట్టీలు ఎలా అందించాలో ఇంటర్మీడియట్ విద్యార్థికి ట్రైనింగ్ ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు జరుగుతున్న తరుణంలో కొందరు ఉపాధ్యాయులు అత్యుత్సాహం...

మామూళ్ల మత్తులో ఫ్యాక్టరీస్‌ ఆఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయ సిబ్బంది

ప్రమాదాల నివారణకు తీసుకున్న చర్యలు శూన్యం … అమ్యామ్యాల సొమ్ముతో గోవా టూర్‌ కి ప్లాన్‌ వేసిన సిబ్బంది డైరెక్టర్‌ ని వివరణ కోరగా తనకేమి తెలియదని బుకాయింపు నిబంధనలను నిలువునా పాతరేసి ఇష్టానుసారంగా పనులు ప్రమాదాలు జరుగుతున్నా.. పట్టించుకోని ఫ్యాక్టరీస్‌ డైరెక్టర్‌ తూ..తూ.. మంత్రంగా తనిఖీలు..పిర్యాదులు చేస్తే .. సైలెన్స్‌ గిట్టనివాళ్ళ చెప్పుడు మాటలంటూ కోట్టి పారేస్తున్న వైనం వెతికినా దొరకని పరిశ్రమల...

గండిపేట్ స‌ర్కారీ భూముల‌కు గండి

రంగారెడ్డి జిల్లా, గండిపేట మండ‌లం, కోకాపేట గ్రామ‌ ప‌రిధిలో యధేచ్చగా భూ కబ్జా కోకాపేటలో సర్కారు కోట్ల విలువైన భూమి అంతా ఖతం స‌ర్వే నెంబ‌ర్ 147లో కొంత ప్రభుత్వ భూమి మాయం స‌ర్వే నెంబ‌ర్ 100, 109లో కూడా క‌బ్జాకు పాల్పడ్డ అక్ర‌మార్కులు కొంత భూమి క‌బ్జా చేసిన ప్రైవేట్ వ్య‌క్తులు స‌ర్కార్ భూమిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం అనుమ‌తులు...

ఢిల్లీ క్యాపిటల్స్‌ సంచలన విజయం

లక్నోపై ఒక వికెట్‌ తేడాతో ఢిల్లీ విజయం మార్ష్‌ కళ్లు చెదిరే బ్యాటింగ్‌ నరాలు తెగే ఉత్కంఠగా విశాఖపట్టణంలో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ కింగ్స్‌కు భారీ షాక్‌ తగిలింది. విజయంపై ధీమాగా ఉన్న లక్నోను అశుతోష్‌ చావుదెబ్బ తీశాడు. తన దూకుడు బ్యాటింగ్‌తో ఓటమి ఖరారు అనుకున్న మ్యాచ్‌ ఒక్కసారిగా తిప్పి పడేశాడు. తీవ్ర ఉత్కంఠ...

రాజస్థాన్‌ పై ఇసాన్‌ కిషన్‌ సెంచరీ

జాతీయ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు పలు కారణాలతో కొన్నాళ్లుగా టీమిండియాకు ఇషాన్‌ కిషన్‌ దూరమైన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌ 2025లో తన తొలి మ్యాచులోనే సెంచరీతో అదరగొట్టి అందరి దృష్టిలో పడ్డాడు. గత సీజన్‌ వరకు ముంబై ఇండియన్స్‌ లో కీలక ఆటగాడిగా ఉన్న అతను ఆ జట్టు రిటైన్‌ చేసుకోకపోవడం వల్ల ఐపీఎల్‌ మెగా...

కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌కు సంజీవ్‌ గోయెంకా చీవాట్లు

గోయెంకాపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపాటు లక్నో సూపర్‌ జెయింట్స్‌ యజమాని సంజీవ్‌ గోయెంకా మరోసారి వార్తల్లో నిలిచారు. గతేడాది ఎస్‌ఆర్‌హెచ్‌ చేతిలో దారుణ ఓటమి తరువాత కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌పై కోప్పడిన సంజీవ్‌.. తాజాగా ఢిల్లీ చేతిలో లక్నో టీమ్‌ ఓడిపోవడంతో కొత్త కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌కు చీవాట్లు పెట్టినట్లు తెలుస్తోంది. మ్యాచ్‌ ముగిసిన అనంతరం...

మంత్రి శ్రీధర్‌బాబుకు హరీశ్‌రావు సవాల్‌

తప్పుడు లెక్కలపై నిలదీత కాంగ్రెస్‌ ప్రభుత్వం దగ్గర అన్నీ తప్పుడు లెక్కలే ఉన్నాయని, ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీపై కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారాలపై అసెంబ్లీలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము ఒక్క టీచర్‌ పోస్టు కూడా భర్తీ చేయలేదని నిరూపించగలవా అని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుకు హరీశ్‌ రావు...

About Me

2757 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

డీలిమిటేషన్‌తో దక్షిణాదిని లిమిట్‌ చేసే కుట్ర

జనాభా ప్రాతిపదికన అంగీకరించే ప్రసక్తి లేదు 24 నుంచి 19 శాతానికి పడిపోనున్న దక్షిణాది ప్రాతినిధ్యం 11 ఏళ్లయినా ఎపి విభజన మేరకు పెరగని అసెంబ్లీ సీట్లు కేంద్ర నిర్ణయానికి...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS