తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు కోసం 60 రోజుల్లో నివేదిక ఇచ్చేలా ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏకసభ్య కమిషన్ నివేదిక వచ్చాకే కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. 24 గంటల్లో కమిషన్కు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులోగా...
ఈ నెల 21 నుండి 27 వరకు గ్రూప్స్ మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. అక్టోబర్ 14 నుండి గ్రూప్స్ 01 మెయిన్స్ పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం హాల్ టికెట్లు అందుబాటులో ఉంచుతామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు. అధికారిక వెబ్సైట్ నుండి అభ్యర్థులు హాల్టికెట్లను డౌన్ లోడ్...
ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సంధర్బంగా రాష్ట్ర ప్రభుత్వం తరుపున దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి అంతరాలయంలో మొక్కులు చెల్లించుకున్నారు.
జమ్ముకశ్మీర్ అనంత్నాగ్ జిల్లాలో కిడ్నాప్కు గురైన ఇద్దరు సైనికులలో ఓ సైనికుడు మరణించాడని సైనిక అధికారులు తెలిపారు. అక్టోబర్ 08న యాంటీ టెరరిస్ట్ ఆపరేషన్ సమయంలో 161 యూనిట్ టెరిటోరియల్ ఆర్మీకి చెందిన ఇద్దరు సైనికులు అనంతనాగ్ అటవీ ప్రాంతం నుండి కిడ్నాప్కి గురయ్యారు. వీరిలో ఒకరికి బుల్లెట్ తగిలి గాయాలు అయినప్పటికీ ఉగ్రవాదుల...
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. తిరుమలాయపాలెం మండల పర్యటనను ముగించుకుని ఖమ్మంలోని క్యాంపు కార్యాలయానికి వెళ్తున్న క్రమంలో కరుణగిరి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గమనించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తన కాన్వాయ్ను అపి, క్షతగాత్రుని వద్దకు వెళ్ళి పరామర్శించారు. " ఏం కాదులే..నేనున్నా" అని భరోసా ఇచ్చి, రక్తపుమరకలతో ఉన్న...
తెలంగాణ 2024 డీఎస్సీ ద్వారా కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులు నేడు నియామక పత్రాలు అందుకొనునున్నారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి కొంతమంది ఉపాధ్యాయ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తారు. మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులకు గాను 10,006 పోస్టులకు అభ్యర్థులకు ఎంపిక చేశారు. కోర్టు కేసులు, ఇతర...
ఛత్తీస్గఢ్ లో నిర్వహించిన ఆల్ ఇండియా పొలీస్ వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్ 2024- 25, వార్షిక క్రీడల పోటీల్లో అంబర్పెట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ టీ.లక్ష్మీ మహిళల ట్రేడిషనల్ యోగసాన ఈవెంట్లో పాల్గొని బ్రౌంజ్ మెడల్ అందుకున్నారు. ఈ సంధర్బంగా డీఎస్పీ టీ.లక్ష్మీ, ఐపీఎస్ రమేష్, డీఎస్పీ ఆర్.వి.రామారావులు మంగళవారం...
డీజిపి డా.జితేందర్
తెలంగాణ పండుగల్లో బతుకమ్మది ప్రత్యేక స్థానం అని డీజిపి డా.జితేందర్ తెలిపారు. మంగళవారం డీజిపి కార్యాలయం ఆవరణలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలను డీజీపీ డా.జితేందర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సంధర్బంగా అయిన మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయలకు బతుకమ్మ నిలువెత్తు నిదర్శనం అని అన్నారు. బతుకమ్మ అనేది...
విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తాం
రాష్ట్ర అభివృద్దిలో విద్యుత్ పాత్ర చాలా ముఖ్యం
రైతులకి సోలార్ సిస్టమ్ అందించేందుకు కృషి చేస్తున్నాం :ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
నిరుద్యోగులకు తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుభవార్తా అందించారు. మంగళవారం ఖమ్మం కలెక్టరేట్ లో విద్యుత్ ఉద్యోగులతో సమీక్ష నిర్వహించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ, విద్యుత్శాఖ...
హర్యానా, జమ్ముకశ్మీర్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై స్పందించినబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
తెలంగాణ ప్రజలను ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలే కీలకం
హర్యానా, జమ్ముకశ్మీర్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. తెలంగాణ ప్రజలను ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ...