Tuesday, September 2, 2025
spot_img

ఆంధ్రప్రదేశ్

జేపీ నడ్డాతో మంత్రి లోకేశ్ భేటీ

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, ఎరువులు, రసాయనాల శాఖల మంత్రి జేపీ నడ్డాను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నందున రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని, వెంటనే తగిన మోతాదులో...

స్త్రీ శక్తి పథకం ప్రారంభం

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం 79వ స్వాతంత్య్ర‌ దినోత్సవంలో సీఎం చంద్రబాబు 79వ స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమైన కానుకను అందించారు. ఇందిరా గాంధీ స్టేడియంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి ప్రసంగించిన ఆయన, రాష్ట్రంలోని మహిళల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే...

జడ్పీటీసీ ఉపఎన్నికలపై వైసీపీ నేత శ్యామల ఆగ్రహం

ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని విమర్శ పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల్లో వైసీపీ ఓటమిపై ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ ఎన్నికల్లో విస్తృత అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఎన్నికల నాటి వెబ్ కాస్టింగ్ ఫుటేజీని...

జడ్పీటీసీ ఉపఎన్నికలో టీడీపీ ఘన విజయం

30 ఏళ్ల తర్వాత చరిత్ర విజయంపై టీడీపీ నేతలంతా మాట్లాడాలి పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి 6,050 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి డిపాజిట్ కూడా రాకపోవడంతో టీడీపీ శ్రేణులు ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. ఈ విజయంపై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, ప్రజాస్వామ్య పద్ధతిలో...

భవిష్యత్ వ్యాపారవేత్తలకు ప్రేరణ – ‘FUTUREPRENEURS’ సదస్సు లో మార్గదర్శనం

•⁠ ⁠నిత్యం విద్యార్థిగా రీసెర్చ్ చేయాలి•⁠ ⁠ఆంత్రప్రెన్యూర్షిప్ కేవలం బిజినెస్ మాత్రమే కాదు..•⁠ ⁠సమాజం అవసరాలు తీర్చే ఆలోచనలు చేయాలి•⁠ ⁠విట్స్ లో కేబీకే గ్రూప్ అధినేత భరత్ కుమార్ కక్కిరేణి ‘FUTUREPRENEURS’ – భవిష్యత్ వ్యాపారవేత్తలకు మార్గదర్శనం అమరావతి, ఆగస్టు 13: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్సిటీ ఇన్నోవేటర్స్ క్వెస్ట్...

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ కేర్ క్యాంపస్‌

భూమిపూజ చేసిన సంస్థ చైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రాజధాని అమరావతిలో అత్యాధునిక క్యాన్సర్ చికిత్స, పరిశోధన కేంద్రాన్ని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయనుంది. గుంటూరు జిల్లా తుళ్లూరు సమీపంలో బుధవారం ఉదయం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూమిపూజను సంస్థ చైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి...

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో రీపోలింగ్

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై ఫిర్యాదుల నేపథ్యంలో, ఎన్నికల సంఘం రెండు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తోంది. అచ్చువేల్లి గ్రామంలోని 3వ కేంద్రం (492 మంది ఓటర్లు) మరియు కొత్తపల్లె గ్రామంలోని 14వ కేంద్రం (1273 మంది ఓటర్లు)లో ఈ రోజు ఉదయం 7 గంటలకు రీపోలింగ్ ప్రారంభమైంది. భారీ పోలీసు...

పులివెందులలో ప్రశాంతంగా ఉప ఎన్నిక

ప్రజలకు కడప జిల్లా పోలీసులు భద్రత ఓటమి భయంతో వైకాపా నేతలు దిగజారుడు ఆరోపణలు ఉప ఎన్నికలపై మంత్రి డోల వీరాంజనేయ స్వామి పులివెందులలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని పులివెందల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలపై మంత్రి డోల వీరాంజనేయ స్వామి అన్నారు. లా అండ్‌ ఆర్డర్‌ కాపాడుతూ.. ప్రజలకు కడప జిల్లా పోలీసులు భద్రత కల్పిస్తున్నారని వెల్లడించారు....

శ్రీశైలం ప్రాజెక్టులో వరద ఉద్ధృతి

నాలుగు గేట్లు ఎత్తివేత ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో శ్రీశైలం ప్రాజెక్టులో మరోసారి గేట్లు ఎత్తివేశారు. ఈ సీజన్‌లో మూడోసారి గేట్లు ఎత్తిన నీటిపారుదల శాఖ అధికారులు, ప్రస్తుతం నాలుగు స్పిల్‌వే గేట్ల ద్వారా వరద నీటిని నాగార్జునసాగర్‌కు తరలిస్తున్నారు. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి వస్తున్న ప్రవాహాలతో, శ్రీశైలం జలాశయానికి...

తిరుమల భద్రతకు టిటిడి పెద్దపీట

ఆధార్‌ వివరాలు తీసుకోమంటే విమర్శలా భూమన వ్యాఖ్యలపై మండిపడ్డ భాను ప్రకాశ్‌ టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి వ్యాఖ్యలపై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌ రెడ్డి స్పందించారు. తిరుమలలో ఏదో జరిగిపోతుందని భూమన కరుణాకర్‌ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సోమవారం తిరుమలలో భానుప్రకాష్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తిరుమలలో ఉగ్రదాడులు జరిగే...
- Advertisement -spot_img

Latest News

సీబీఐ విచారణ నిలిపివేయండి

కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS