Tuesday, September 2, 2025
spot_img

బిజినెస్

కొండాపూర్‌లో జెన్నారా క్లినిక్స్‌ ప్రారంభం

చర్మ సంరక్షణ, సౌందర్య చికిత్సల్లో ముందంజలో ఉన్న జెన్నారా క్లినిక్స్‌ కొత్త బ్రాంచ్‌ను కొండాపూర్‌లో ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటి శ్రీయా శరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొండాపూర్‌లో వేగంగా పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ క్లినిక్‌ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో చర్మ పునరుత్తేజ చికిత్సలు, జుట్టు పెరుగుదల...

విజయవంతంగా ముగిసిన మంగళ్ ఎలక్ట్రికల్ యాంకర్ బుక్

ట్రాన్స్‌ఫార్మర్ కంపోనెంట్స్ ప్రాసెసింగ్, ట్రాన్స్‌ఫార్మర్ తయారీ మరియు సమగ్ర ఈపీసీ సేవలలో వేగంగా ఎదుగుతున్న మంగళ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఎంఈఎల్) తన రూ.120 కోట్ల యాంకర్ బుక్ విజయవంతంగా ముగిసినట్లు ప్రకటించింది. ఈ యాంకర్ బుక్‌పై పెట్టుబడిదారుల నుండి అంచనాలను మించి, 2.5 రెట్లకు పైగా బిడ్లు వచ్చాయి. ఈ యాంకర్ పోర్షన్‌లో అబక్కస్...

కార్లు, బైకులపై జీఎస్టీ తగ్గింపు

సామాన్యులకు కేంద్రం శుభవార్త పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని సొంత వాహనం కొనాలనుకునే సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట రానుంది. కార్లు, ద్విచక్ర వాహనాలపై ప్రస్తుతం అమలవుతున్న జీఎస్టీ (వస్తు–సేవల పన్ను) రేటును గణనీయంగా తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దీపావళి నాటికి ప్రజలకు “డబుల్ బొనాంజా” అందిస్తామని ప్రధాని నరేంద్ర...

కెన‌రా బ్యాంక్ ఆధ్వ‌ర్యంలో ప్రధాన్ మంత్రీ జనసురక్షా శిబిరం

కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి జనసురక్షా శాచ్యురేషన్ క్యాంపైన్ (జూలై 1 – సెప్టెంబర్ 30, 2025) లో భాగంగా కర్ణాటక రాష్ట్రం, బెంగళూరు రూరల్ జిల్లా, దొడ్డబళ్లాపుర తాలూకా, కోడిగేహಳ್ಳಿ గ్రామపంచాయతీ పరిధిలో ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ శాచ్యురేషన్ శిబిరంను ఘనంగా నిర్వహించారు. సమీపంలోని తొమ్మిది గ్రామాల నుంచి 700 మందికి పైగా కస్టమర్లు...

మారుతి అకాడమి లోగో ఆవిష్కరణ

విద్యతోపాటు టెక్నాలజీకి ప్రాధాన్యత - మారుతి అకాడమి ప్రత్యేకత ప్రవాస భారతీయుల పిల్లలకు నాణ్యమైన విద్యతోపాటు ఆధునిక సాంకేతిక శిక్షణను అందించేందుకు మారుతి అకాడమి స్థాపించబడిందని, ఇది అభినందనీయమని విబిజి ఫౌండర్ చైర్మన్ టి.ఎస్.వి ప్రసాద్, ఫౌండర్ మడిపడిగె రాజు తెలిపారు. ఆదివారం జరిగిన విబిజి బిజినెస్ సమావేశంలో మారుతి అకాడమి లోగోను వారు ఆవిష్కరించారు. ఈ...

వైశ్య వ్యాపార వేత్తల ఐక్యతకు కొత్త వేదిక

జీవీబీఎల్ ఘనంగా లోగో, వెబ్‌సైట్ ఆవిష్కరణ… ఏడు నూతన చాప్టర్ల ప్రకటన వైశ్య వ్యాపార వేత్తల కోసం వ్యాపార నెట్‌వర్కింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ‘గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్’ (జీవీబీఎల్) సంస్థ శనివారం హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం జీవీబీఎల్ లోగో, వెబ్‌సైట్ ఆవిష్కరణకు, నూతన నాయకత్వ...

దేశవ్యాప్తంగా సైబర్ అవగాహన డ్రైవ్‌

ప్రారంభించిన ఫెడెక్స్, మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ 200,000 మంది ప్రజలకు సాధికారత కల్పించడడం లక్ష్యం విద్య, నైపుణ్యాభివృద్ధిలో ప్రముఖ లాభాపేక్షలేని సంస్థ అయిన మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్, ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్‌ప్రెస్ రవాణా సంస్థ ఫెడెక్స్ ఎక్స్‌ప్రెస్ (ఫెడ్‌ఎక్స్) సహకారంతో, డిజిటల్ ప్రపంచాన్ని సురక్షితంగా, బాధ్యతాయుతంగా నావిగేట్ చేయడానికి యువతకు, సమూహాలకు జ్ఞానాన్ని సమకూర్చడం...

లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కలిసొచ్చిన‌ కాలం నష్టాలను వీడి దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. విశ్లేషకుల అంచనాలను మించి తైమ్రాసిక ఫలితాలు ప్రకటించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు రాణించడం సూచీలకు కలిసొచ్చింది. దీంతో రెండ్రోజుల వరుస నష్టాల తర్వాత సూచీలు బయటపడ్డాయి. మరోవైపు రికార్డు తైమ్రాసిక ఫలితాలను ప్రకటించినప్పటికీ రిలయన్స్‌...

15 ఏళ్లు పూర్తి చేసుకున్న ఫ్రీడమ్ ట్రీ

విసి - మద్దతుగల డి2సి దిగ్గజాలు మరియు హై-డెసిబెల్ సెలబ్రిటీ ప్రచారాల ఆధిపత్యంలో, పూర్తిగా స్వయం-నిధులతో మిగిలిపోయిన భారతీయ ఎంఎస్ఎంఈ అయిన ఫ్రీడమ్ ట్రీ - డిజైన్ ఆవిష్కరణ మరియు భావోద్వేగ రిటైల్ యొక్క శక్తివంతమైన 15 సంవత్సరాల ప్రయాణాన్ని జరుపుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత కలర్ ఫోర్‌కాస్టర్ మరియు డిజైన్ ఆలోచనాపరురాలు లతికా ఖోస్లా 2010లో...

రెండు ఇన్-బిల్ట్ సబ్ వూఫర్లతో వస్తోన్న మొట్టమొదటి టీవీ

జూలై 18, 2025న ఫ్లిప్ కార్ట్ పై ప్రత్యేకంగా విడుదల భారతదేశంలో స్మార్ట్ లివింగ్ కు మరింతగా తోడ్పాటును అందిస్తూ ఫ్రాన్స్ యొక్క ఐకానిక్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం థామ్సన్, ఇప్పుడు గతంలో కంటే పెద్దదిగా, ప్రకాశవంతంగా 65” మరియు 75” లలో తమ అద్భుతమైన కొత్త మినీ ఎల్ఈడి టీవీ సిరీస్‌ను విడుదల చేసింది....
- Advertisement -spot_img

Latest News

సీబీఐ విచారణ నిలిపివేయండి

కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS