Friday, March 28, 2025
spot_img

బిజినెస్

కొంపల్లిలో వినూత్న రుచుల వేదిక అంతేరా కిచెన్ అండ్‌ బార్

ప్రారంభించిన ప్రముఖ సినీ నటుడు నిఖిల్ సిద్ధార్థ… క్రమక్రమంగా అంతేరా శాఖలను పెంచుకోవడం సంతోషంగా ఉంది అసాధారణమైన వంటకాల అనుభవాలకు పర్యాయపదంగా పేరుగాంచిన అంతేరా కిచెన్ & బార్ నగరంలోని కొంపల్లికి తన పరిధిని విస్తరించింది. నగర నడిబొడ్డున తెలుగు రుచుల గొప్ప వైవిధ్యాన్ని పరిచయం చేసిన అంతేరా విభిన్న ప్రాంతాలకు విస్తరిస్తుంది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య...

భగ్గుమంటున్న బంగారం..

అందనంతగా రోజురోజుకూ పెరుగుదల పదిగ్రాములు లక్షకు చేరడం ఖాయమంటున్న విశ్లేషకులు పెళ్లిళ్ల సీజన్‌లో మరింత భారంగా ధరల పెరుగుదల బంగారం.. బంగారమవుతోంది. అందనంతగా రోజురోజుకూ ధరల పెరుగుదల కలవరానికి గురిచేస్తోంది. పదిగ్రాములు లక్షకు చేరడం ఖాయమంటున్న విశ్లేషకుల మాటలతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. పెళ్లిళ్ల సీజన్‌లో మరింత భారంగా ధరల పెరుగుదల సామాన్యులకు భారంగా మారింది. ఇలా...

గుడ్డు తిని ఆరోగ్యంగా ఉండండి

పౌల్ట్రీ ఇండియా ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ప్రోటీన్ దినోత్సవం మన శరీర ఎదుగుదలలో, ఆరోగ్యం విషయంలో ప్రొటీన్‌ కీలక పాత్ర పోషిస్తుందని ప్రొటీన్‌ అనేది శరీర నిర్మాణానికి, ఎదుగుదలకు ఎంతో దోహదం చేస్తుందని పౌల్ట్రీ ఇండియా అధ్యక్షులు ఉదయ్‌ సింగ్‌ బయాస్‌ అన్నారు. బుధవారం ప్రపంచ ప్రొటీన్‌ దినోత్సవం సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని సంస్థ కార్యాలయంలో పౌల్ట్రీ...

అరుణ్‌ ఐస్‌ క్రీమ్స్‌ కొత్త ఉత్పత్తి మైలురాయి

హాట్సన్‌ అగ్రో ప్రోడక్ట్‌ లిమిటెడ్‌ యొక్క ఐస్‌ క్రీమ్స్‌ బ్రాండ్‌ అయిన అరుణ్‌ ఐస్‌ క్రీమ్స్‌, గోవిందపూర్‌ ఫెసిలిటిలో రోజుకు 1.27 లక్షల కిలోల ఐస్‌ క్రీమ్స్‌ ఉత్పత్తి చేస్తూ ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. పెరుగుతున్న వినియోగదారుల డిమా ండ్‌ను తీర్చడంలో కంపెనీ నిబద్ధతను ఇది ప్రతిబింబి స్తుంది. 2022లో స్థాపించబడిన గోవిందపూర్‌...

సిసిఏ ఆమోదం పొందిన ఎంఐసి ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్

ఎంఐసి ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బిఎస్ఈ: 532850, ఎన్ఎస్ఈ: ఎంఐసిఈఎల్), ఎల్ఈడి వీడియో డిస్‌ప్లేల రూపకల్పన, అభివృద్ధి, తయారీలో ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న సంస్థ, తాజాగా రూఫ్ మౌంటెడ్ ఏసి ప్యాకేజ్ యూనిట్స్‌ కోసం మైక్రోప్రాసెసర్ కంట్రోలర్ పై కంపెనీకి కాపాసిటీ కమ్ కేపబిలిటీ అసెస్‌మెంట్ (సిసిఏ) అనుమతి లభించినట్లు ప్రకటించింది. ఈ పరికరం ఎల్ హెచ్ బి కోచ్‌లు...

పవర్ ప్లాంట్ ఏర్పాటుకు లీజు ఒప్పందాన్నిప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రేతాన్

వ్యాపార రంగంలో ప్రముఖ సంస్థ రేతాన్ టిఎంటీ లిమిటెడ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కొత్త స్థల లీజు ఒప్పందాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. బనస్కంఠ జిల్లా, కంక్రేజ్ తాలూకాలోని యూఎన్ గ్రామం వద్ద స్థలాన్ని లీజు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్‌కు గుజరాత్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (జి.ఈ.డి.ఏ) నుండి ప్రొవిజనల్ అనుమతి పొందగా,...

భూటాన్ గ్యాల్సంగ్ ఇన్‌ఫ్రాతో ఒప్పందం కుదుర్చుకున్న హార్డ్‌విన్ ఇండియా లిమిటెడ్

హార్డ్‌విన్ ఇండియా లిమిటెడ్ తన 57 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో నాణ్యత, వినూత్నత, మరియు విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిందని హార్డ్‌విన్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రుబల్జీత్ సింగ్ సాయల్ తెలిపారు. భారతదేశం ప్రముఖ ఆర్కిటెక్చరల్ హార్డ్‌వేర్, గ్లాస్ ఫిట్టింగ్స్ కంపెనీ హార్డ్‌విన్ ఇండియా లిమిటెడ్ భూటాన్‌లోని గ్యాల్సంగ్ ఇన్‌ఫ్రాతో ఒక అవగాహన ఒప్పందం...

సర్వేశ్వర్ ఫుడ్స్ లిమిటెడ్‌‎కు 5350 మెట్రిక్ టన్నుల ఆర్డర్

భారతదేశం యొక్క ప్రముఖ బాస్మతి బియ్యం సరఫరాదారులలో ఒకటైన సంస్థ సర్వేశ్వర్ ఫుడ్స్ లిమిటెడ్ ఐ.సిఫోల్ ఎల్ఎల్సీ (యూఎస్ఏ) నుండి $5.84 మిలియన్ (సుమారు రూ. 498 మిలియన్) విలువైన 5,350 మెట్రిక్ టన్నుల బాస్మతి బియ్యం ఎగుమతి ఆర్డర్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంపై సర్వేశ్వర్ ఫుడ్స్ ప్రతినిధి మాట్లాడుతూ, "ఐ.సిఫోల్ ఎల్ఎల్సీతో...

కంటిన్యూ కానున్న వీటీ మార్కెట్స్, మాసరాటి ఎంఎస్జీ రేసింగ్ భాగస్వామ్యం

ఎఫ్ఐఏ ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్‎షిప్ వీటి మార్కెట్స్, మాసరాటి ఎంఎస్జీ రేసింగ్‎తో తమ భాగస్వామ్యాన్ని సీజన్ 11లోనూ కంటిన్యూ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ సీజన్ డిసెంబర్ 7, 2024న సావో పాలోలో ప్రారంభం కానుందని తెలిపింది. సీజన్ 10 తర్వాత అత్యుత్తమ విజయాల కోసం మాసరాటి ఎంఎస్జీ రేసింగ్‎తో కలిసి నడుస్తుందని వెల్లడించింది....

జనవరి నుండి పెరగనున్న హ్యూమ్‎దాయ్ కార్ల ధరలు

దేశీయ కార్ల తయారీ దిగ్గజంలో ఒకటైన హ్యూమ్‎దాయ్ మోటార్స్ తన వాహన ధరలను పెంచనుంది. అన్ని రకాల వాహన ధరలను రూ. 25 వేల వరకు ధరలు పెంచుతున్నట్లు వెల్లడించింది. జనవరి 01 2025 నుండి ఈ ధరలు అమలులోకి రానున్నాయి. లాజిస్టిక్స్ ఖర్చులు, ఉత్పత్తి వ్యయం పెరగడం తదితర కారణాలతోనే ధరలను పెంచాల్సి...
- Advertisement -spot_img

Latest News

డీలిమిటేషన్‌తో దక్షిణాదిని లిమిట్‌ చేసే కుట్ర

జనాభా ప్రాతిపదికన అంగీకరించే ప్రసక్తి లేదు 24 నుంచి 19 శాతానికి పడిపోనున్న దక్షిణాది ప్రాతినిధ్యం 11 ఏళ్లయినా ఎపి విభజన మేరకు పెరగని అసెంబ్లీ సీట్లు కేంద్ర నిర్ణయానికి...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS