Thursday, September 19, 2024
spot_img

కెరీర్ న్యూస్

పదో తరగతితో ఆదాయపన్ను శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

నిరుద్యోగులకు ఆదాయ పన్నుశాఖ శుభవార్త చెప్పింది.అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.గ్రూప్ C కేటగిరీలో మొత్తం 25 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హులు : గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలిచివరి తేదీ - 08 సెప్టెంబర్ నుండి 22 సెప్టెంబర్ వరకు దరఖాస్తు చేసుకొచ్చువయోపరిమితి...

టెట్ అభ్యర్థులకు ఇదే చివరి అవకాశం,తప్పులుంటే సరిచేసుకోండి

తెలంగాణలో టెట్ ( టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ )కి అప్లై చేసుకున్న అభ్యర్థులు తమ వివరాలను సవరించుకునేందుకు పాఠశాల విద్యశాఖ ఎడిట్ ఆప్షన్ కల్పించింది.సెప్టెంబర్ 12,13 తేదీల్లో వివరాలు సరిచేసుకోవచ్చని తెలిపింది.అయితే ఈ గడువు నేటితో (శుక్రవారం) ముగుస్తుంది.

సీఎస్.ఐ.ఆర్ యూజీసీ నెట్ తుది కీ విడుదల

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్.టీ.ఏ ఉమ్మడి నెట్ పరీక్ష యొక్క తుది సమాధాన కీని విడుదల చేసింది.అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ csirnet.nta.ac.in నుండి అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఫైనల్ ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులకు గుడ్ న్యూస్

పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఎస్.ఎస్.సీ (స్టాఫ్ సెలెక్షన్ కమిషన్) గుడ్ న్యూస్ చెప్పింది. బీఎస్ఎఫ్,సీఆర్పీఎఫ్,సీఐఎస్ఎఫ్,ఎస్.ఎస్.బీ,అస్సాం రైఫిల్స్ దళాల్లో కానిస్టేబుల్ (జీడి) జనరల్ డ్యూటి నియమకాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ ద్వారా 39,481 పోస్టులను భర్తీ చేయనున్నారు.గుర్తింపు పొందిన బోర్డు నుండి పదో తరగతి పాసైన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.జనవరి...

సివిల్స్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

సివిల్స్ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించేందుకు హైదరాబాద్ లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ముందుకొచ్చింది.ఆసక్తి,అర్హులు ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 20లోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.ఎంపికైన అభర్ధులకు ఉచిత శిక్షణతో పాటు,వసతి సౌకర్యం కూడా ఉంటుంది.

మాస్టర్స్,పీహెచ్ది అడ్మిషన్ల కొరకు దరఖాస్తులు ఆహ్వానం

గుంటూరులోని ఆచార్య ఎన్.జి రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ 2024-25 విద్య సంవత్సరానికి వర్సిటీ పరిధిలో ఉన్న కళాశాలలో మాస్టర్స్,పీహెచ్ది అడ్మిషన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.దరఖాస్తు రుసుము రూ.1500 రూపాయలు ఉంది.ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 13 సెప్టెంబర్ 2024.

తెలంగాణ గ్రూప్‌-2 పరీక్షల షెడ్యూల్‌ విడుదల

డిసెంబర్‌ 15,16న గ్రూప్‌-2 పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహణ డిసెంబర్‌ 15న ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-1 డిసెంబర్‌ 15న మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్‌-2 డిసెంబర్‌ 16న ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-3 డిసెంబర్‌ 16న మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్‌-4

ఆర్.ఆర్.బి పారామెడికల్ నోటిఫికేషన్

ఆర్.ఆర్.బి ( RRB ) పారామెడికల్ రిక్రూట్‌మెంట్ 2024కి సంబంధించిన నోటిఫికేషన్ ను అధికారిక వెబ్‌సైట్ https://rrbapply.gov.in/లో విడుదల చేసింది.ఆర్.ఆర్.బి RRB పారామెడికల్ స్టాఫ్ దరఖాస్తు ఆన్‌లైన్ లింక్ సంబంధిత వెబ్‌సైట్‌లో ఆగస్టు 17 నుండి సెప్టెంబర్ 16, 2024 వరకు యాక్టివ్‌గా ఉంటుంది.అభ్యర్థులు తప్పనిసరిగా నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవాలి.పోస్ట్ కోసం దరఖాస్తు చేయడానికి...

తెలంగాణ డీఎస్సి కి విడుదల

తెలంగాణ రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్వహించిన ఆన్లైన్ డీఎస్సి ప్రిలిమినరీ కీ విడుదలైంది.ప్రిలిమినరి కీ తో పాటు రెస్పాన్స్‌ షీట్‌ను కూడా పాఠశాల విద్యాశాఖ అందుబాటులో ఉంచింది.జులై 18 నుండి ఆగష్టు 05 వరకు డీఎస్సి పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే.ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 20 వరకు ఆన్‌లైన్‌లో తెలిపేందుకు...

వరంగల్ పాలటెక్నీక్ కళాశాలలో ఆగష్టు 12న స్పాట్ అడ్మిషన్స్

వరంగల్ పాల్టెక్నీక్ కళాశాలలో డిప్లొమా కోర్సుల ప్రవేశాలకు ఆగష్టు 12 న స్పాట్ అడ్మిషన్స్ వెల్లడించిన కలశాల ప్రిన్సిపాల్ ఉదయం 11 గంటల నుండి అడ్మిషన్ల ప్రక్రియ
- Advertisement -spot_img

Latest News

నిఖత్ జరీన్‎కు డీఎస్పీ ఉద్యోగం

నియామక పత్రాన్ని అందించిన తెలంగాణ డీజీపీ జితేందర్ గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం డీఎస్పీగా ఉద్యోగం నిజామాబాద్ జిల్లాకు...
- Advertisement -spot_img