తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతు కూలీల కుటుంబాలకు పెద్ద ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. 2025–26 విద్యా సంవత్సరం నుంచి బీఎస్సీ (అగ్రి), బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ) కోర్సుల్లో 15 శాతం సీట్లను ప్రత్యేక కోటా కింద రైతు కూలీల పిల్లలకు కేటాయించనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం పల్లెలో కష్టపడే కుటుంబాల పిల్లలకు ఉన్నత...
మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఆగస్టు 12 మరియు 13 తేదీలలో “డ్రోన్ టెక్నాలజీ – సైబర్ సెక్యూరిటీ – ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్” ను పోలీసు విధుల్లో వినియోగించే విధానంపై రిఫ్రెషర్ ట్రైనింగ్ కోర్సు విజయవంతంగా నిర్వహించామని కాలేజ్ ప్రిన్సిపాల్ పి. మధుకర్ స్వామి తెలిపారు.
ఈ శిక్షణలో మొత్తం 100 మంది పోలీస్ అధికారులు...
100 కు పైగా కంప్యూటర్ సాఫ్ట్వేర్ కోర్సులు
దరఖాస్తులను ఆహ్వానిస్తున్న నేషనల్ స్కిల్ అకాడమీ
భారతదేశపు స్వాతంత్య్ర దినోత్సవంను పురస్కరించుకొని 100 కు పైగా కంప్యూటర్ సాఫ్ట్వేర్ కోర్సుల్లో 85% ఫీజు రాయితీ తో ఆన్ లైన్ ద్వారా శిక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నేషనల్ స్కిల్ అకాడమీ డైరెక్టర్...
215 మంది అభ్యర్డులు హాజరు
జిల్లా అదనపు కలెక్టర్ పి. రాంబాబు
నీట్ పిజి పరీక్ష సందర్బంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు తెలిపారు. ఆదివారం ఎస్ వి ఇంజనీరింగ్ కాలేజీ నందు జరుగుతున్న నీట్ పిజి పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. ఈ...
ప్రైవేటు, మైనారిటీ మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల
ఆగస్టు 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు
తెలంగాణలోని ప్రైవేటు, అన్ఎయిడెడ్, మైనారిటీ మెడికల్ మరియు డెంటల్ కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో యాజమాన్య కోటా కింద ప్రవేశాల కోసం నోటిఫికేషన్ను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. ఈ సందర్భంగా...
దేశవ్యాప్తంగా ఎంఎస్ఎంఈ రంగం డిజిటల్ దిశగా వేగంగా సాగుతుండగా, ఆ మార్పుకు వేగం జోడించిన వరంగల్ టాక్స్ మరియు అకౌంటింగ్ నిపుణులను గుర్తించి టాలీ సొల్యూషన్స్ సత్కరించింది. ఈ సంస్థ నిర్వహించిన ‘టాక్స్ అండ్ అకౌంటింగ్ టైటాన్స్’ కార్యక్రమంలో, డిజిటల్ పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ఎంఎస్ఎంఈలకు మద్దతుగా నిలిచిన వరంగల్కు చెందిన తొమ్మిది మంది నిపుణులు...
నగరంలోని టి-హబ్ వేదికగా 'డిజిప్రెన్యూర్.ఏఐ' సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘తెలుగు ఏఐ బూట్క్యాంప్ 2.O’ స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. సాంకేతిక రంగంలో తెలుగువారికి సరికొత్త ఉపాధి అవకాశాలుకల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సంస్థ వ్యవస్థాపకులు శ్రీ నికీలు గుండ తెలిపారు. కృత్రిమ మేధ (ఏఐ) సాధనాల వినియోగంపై 21 రోజుల పాటు...
తెలంగాణలో పిజి ఈసెట్, లాసెట్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 26న నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆగస్ట్ 1నుండి 9 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించారు. 11,12 తేదీల్లో మొదటి విడత వెబ్ ఆప్షన్లు, 16న సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు. ఆగస్ట్ 18 నుండి 21 వరకు కాలేజీల్లో...
ఉత్తమ ప్రతిభ కనపరిచిన త్రిబుల్ ఐటీ లో జి శృతి,ఎస్ గీతిక లకు స్థానం
ప్రభుత్వ పాఠశాలలో చదివి పదవ తరగతి ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనపరిచి త్రిబుల్ ఐటీ లో స్థానం సంపాదించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెంచికల్ దీన్నే విద్యార్థులు జి శృతి, ఎస్ గీతిక లను అరిబండి ట్రస్ట్ ఆధ్వర్యంలో...
ఫతేనగర్లో ఉద్భవ్ పాఠశాల ప్రారంభం
ఐఐఎం పూర్వ విద్యార్థులను అభినందించిన సిఎస్
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అహ్మదాబాద్ పూర్వ విద్యార్థుల సంఘం హైదరాబాద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థుల కోసం హైదరాబాద్ ఫతేనగర్ పరిధిలోని శాస్త్రి నగర్లో ఉద్భవ్ పాఠశాలను చీఫ్ సెక్రటరీ కే .రామకృష్ణారావు, డిజిపి డాక్టర్ జితేందర్ లు బుధవారం నాడు...
కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...