Tuesday, September 2, 2025
spot_img

ఆరోగ్యం

ఉచిత రైనోప్లాస్టీ & ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీ శిబిరం

బంజారా హిల్స్ కేర్ హాస్పిటల్స్‌లో ఆగస్టు 23న బంజారా హిల్స్‌లోని కేర్ హాస్పిటల్స్‌ ఉచిత రైనోప్లాస్టీ (ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ) మరియు ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీ శిబిరాన్ని నిర్వహించనుంది. ఈ శిబిరం ఆగస్టు 23న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కేర్ హాస్పిటల్స్‌ బంజారా హిల్స్ ఔట్‌పేషెంట్ సెంటర్, రోడ్...

వృద్ధాప్య సంరక్షణ కొరకు కేర్ హాస్పిటల్స్, ఎమోహా భాగస్వామ్యం

ప్రపంచ సీనియర్ సిటిజన్స్ దినోత్సవం సందర్భంగా, కేర్ హాస్పిటల్స్, దేశంలోని ప్రముఖ వృద్ధుల సంరక్షణ సంస్థ అయిన ఎమోహా తో కలిసి, హైదరాబాద్‌లో వృద్ధుల సంరక్షణలో కొత్త దిశ చూపే ఒక ముఖ్యమైన భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ద్వారా వృద్ధులకు వైద్యపరంగా మాత్రమే కాకుండా, భావోద్వేగపరంగానూ తోడ్పాటు అందించే పూర్తి స్థాయి సంరక్షణ...

పాఠశాల వయస్సులో బూస్టర్ డోస్

టీకా యుద్ధంలో కీలక అడుగు ఎం.డి. పీడియాట్రిక్స్, హోప్ చిల్డ్రన్స్ హాస్పిటల్ డాక్టర్ పి. మదన్ మోహన్ టీకా ద్వారా నివారించగల వ్యాధులపై భారత్‌ చేస్తున్న పోరాటంలో, పాఠశాల ప్రవేశ వయస్సులో పిల్లలకు బూస్టర్ డోస్ తప్పనిసరిగా ఇవ్వాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. డిఫ్తీరియా, ధనుర్వాతం, కోరింత దగ్గు, పోలియో వంటి వ్యాధులపై బాల్యంలో ఇచ్చిన టీకాలు...

అవయవ దానంతో ఆయువు పోద్దాం..

ఒకరి మరణం.. మరోకరికి జీవన దానం.. అవసరాలు ఎక్కువ.. అవయదానాలు తక్కువ.. నా శ్వాస ఆగిపోయిన తర్వాత నా గుండె ఇంకొకరిలో కొట్టుకుంటే ఆది మరణం కాదు సార్‌… అది నా జీవితానికి ఇంకో అర్థం. ఇది ధైర్యం కాదుసార్‌ ఇది మానవత్వం.. - ఒక సినీహిరో డైలాగ్‌.. మనిషి బతికున్నప్పుడే కాదు, చనిపోతు నలుగురికి ప్రాణంపోయడం మనిషికి...

పాఠశాల ప్రవేశ దశలో బూస్టర్ డోసులు అవసరం

పిల్లల రోగనిరోధక శక్తిని బలోపేతం చేయాలంటున్న వైద్య నిపుణులు పిల్లలు పాఠశాలల్లోకి అడుగు పెట్టే సమయాన్ని రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి అత్యుత్తమ అవకాశంగా ఉపయోగించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా 4 నుండి 6 సంవత్సరాల వయస్సు మధ్యలో, డిఫ్తీరియా, ధనుర్వాతం, కోరింత దగ్గు (డిటిపి), పోలియో వ్యాధులపై బూస్టర్ డోసులు తప్పకుండా వేయించాలనే...

వామ్మో కీళ్ల నొప్పులు..

పెరుగుతున్న కీళ్లు ఎముకల బాధితులు.. ఆరోగ్యకరమైన దేహనికి పునాది ఎముకలు.. నేడు జాతీయ ఎముకలు, కీళ్ల దినోత్సవం.. ఈ సృష్టిలో ప్రతి జీవి కదలికకు ఎముకలు.. కీళ్లు ఎంతో ముఖ్యం ఒక చోట నుంచి మరో చోటుకు సంచించాలంటే ఇవి ఎంతో ప్రధానం. అందులో మనిషి లాంటి జీవికి మరింత ముఖ్యం. జీవనశైలి కారణంగా ప్రస్తుతంమనిషి ఎముకలు కీళ్లకు...

ఐవీఎఫ్‌ వైపు.. యువ జంటల చూపు..

వంధత్వం నేటి జంటలను వేధిస్తున్న మౌన రుగ్మత.. జంటల్లో పెరుగుతున్న సంతానలేమి.. నేడు వరల్డ్‌ ఐవీఎఫ్‌ డే.. తల్లి తాపత్రయం అనేది మానవ సంబంధాల్లో అత్యంత పవిత్రమైన భావన, పిల్లల కోసం చీకటి దారుల్లోనూ వెలుగు వెలిగించే తల్లి ప్రేమా, ఆందోళన ఇవన్ని కలిసిన రూపమే తల్లి తాపత్రయం.. దానికి ప్రతిఫలం ఎప్పటికి అవసరంలేదు. ఒక్క బిడ్డా నవ్వు...

వెన్నునొప్పిని నిర్లక్ష్యం చెయ్యొద్దు.. ప్రాణాంతకంగా మారొచ్చు..

యశోదా న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ బొట్ల అరుదైన ఆపరేషన్ తో ప్రాణాలు నిలిపిన యశోద వైద్యులు వెన్నునొప్పి సాధారణమేనని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుందని మలక్ పేట యశోద ఆస్పత్రి ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ బొట్ల అన్నారు. మంగళవారం మిర్యాలగూడ పట్టణంలోని శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్ లో మలక్...

రుతుక్రమ వ్యర్థాలపై పోరు

హైదరాబాద్‌లో విజయవంతమైన 'పీరియడ్ ప్లానెట్ పవర్ ఎకో ఎడిషన్' హైదరాబాద్‌లో సెయింట్ ఆన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్‌లో జరిగిన ఒక ఉత్సాహభరితమైన, కనువిప్పు కలిగించే కార్యక్రమంలో విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రుతుక్రమ వ్యర్థాలు, అవి మానవ ఆరోగ్యంపై, పర్యావరణంపై చూపే ప్రభావం వంటి అంశాలపై సుదీర్ఘకాలంగా నెలకొన్న నిశ్శబ్దాన్ని ఛేదించడానికి వారంతా ఏకమయ్యారు. ఈ...

మెదడు ఆరోగ్యం నిర్లక్ష్యం చేస్తే జీవితానికే ముప్పు!

వేగంగా మారుతున్న జీవనశైలిలో… మెదడు ఆరోగ్యాన్ని మరవొద్దు! తొలినాళ్ల లక్షణాలే హెచ్చరికలు.. వెంటనే స్పందించాలి : కేర్ వైద్యులు మన శరీరాన్ని నియంత్రించే అత్యంత ముఖ్యమైన అవయవం మెదడు. ఆలోచనలు, కదలికలు, భావోద్వేగాలు, జ్ఞాపకశక్తి.. ఇవన్నీ దీని ఆధీనంలో ఉంటాయి. అయితే, ఇతర ఆరోగ్య సమస్యలపై అందరూ శ్రద్ధ చూపుతారు కానీ మెదడు ఆరోగ్యాన్ని మాత్రం చాలామంది...
- Advertisement -spot_img

Latest News

సీబీఐ విచారణ నిలిపివేయండి

కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS