Tuesday, September 2, 2025
spot_img

స్పోర్ట్స్

త్వరలో సల్మాన్‌ కొత్త ఐపీఎల్‌ టీమ్‌

క్రికెట్‌, బాలీవుడ్‌ మధ్య చాలా కాలం నుంచి మంచి అనుబంధం ఉంది. ఐపీఎల్‌ దీనిని మరింత బలోపేతం చేసింది. బాలీవుడ్‌ స్టార్స్‌ అయిన షారుఖ్‌ ఖాన్‌, ప్రీతి జింటా చాలా కాలం నుంచి ఐపీఎల్‌ ఫ్రాంచైజీలైన కేకేఆర్‌, పంజాబ్‌ కింగ్స్‌కు యజమానులుగా ఉన్నారు. ఒకానొక సమయంలో శిల్పా శెట్టి కూడా రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుకు...

కెప్టెన్‌ అంటే శుభ్‌మన్‌ లా ఉండాలి

గిల్‌పై సునీల్‌ గవాస్కర్‌ ప్రశంసల జల్లు టీమిండియా టెస్ట్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌పై దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్‌ టోర్నీ దులీప్‌ ట్రోఫీలో శుభ్‌మన్‌ గిల్‌ పాల్గొననుండటం గొప్ప విషయమని కొనియాడాడు. ఇది భారత క్రికెట్‌కు శుభపరిణామమని చెప్పిన లిటిల్‌ మాస్టర్‌.. యువ క్రికెటర్లకు మంచి సంకేతాలను...

ఆసీస్‌పై సౌతాఫ్రికా ఘన విజయం!

ఆస్ట్రేలియా పర్యటనలో ఎట్టకేలకు సౌతాఫ్రికా తొలి విజయాన్నందుకుంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఓడిన సఫారీ టీమ్‌.. ఆ పరాజయం నుంచి త్వరగానే తేరుకుంది. మంగళవారం ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో 53 పరుగుల తేడాతో గెలుపొందింది. జూనియర్‌ ఏబీడీ, డెవాల్డ్‌ బ్రెవిస్‌ విధ్వంసకర శతకంతో సౌతాఫ్రికా విజయంలో కీలక...

శార్దూల్‌ టెస్ట్‌ కెరీర్‌ ముగిసినట్లేనా?

ఇండియా వర్సెస్‌ ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన 5 మ్యాచ్‌ల ఉత్కంఠభరితమైన టెస్ట్‌ సిరీస్‌ ఎట్టకేలకు ముగిసింది. ఐదు మ్యాచ్‌లు అంటే అన్ని టెస్ట్‌లు ఐదవ రోజున ముగిశాయి. ఇటీవలి సంవత్సరాలలో ఇది అత్యుత్తమ సిరీస్‌. సోమవారం (ఆగస్టు 4) ఓవల్‌లో జరిగిన ఐదవ టెస్ట్‌ చివరి రోజున భారత్‌ ఉత్కంఠభరితమైన విజయాన్ని సాధించింది. ఈ...

సిరాజ్‌ టీమిండియా మెక్‌గ్రాత్‌

వెంకటపతి రాజు ప్రశంసల జల్లు టీమిండియా స్టార్‌ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌పై మాజీ క్రికెటర్‌, తెలుగు తేజం వెంకటపతి రాజు ప్రశంసల జల్లు కురిపించారు. ఇంగ్లండ్‌ గడ్డపై సిరాజ్‌ అద్భుత ప్రదర్శన కనబర్చాడని కొనియాడారు. సిరాజ్‌ను మెక్‌గ్రాత్‌తో పోలుస్తూ సునీల్‌ గవాస్కర్‌ ప్రశంసించాడని గుర్తు చేశారు. ఓవల్‌ వేదికగా ఐదు రోజుల పాటు ఉత్కంఠగా సాగిన...

వైజాగ్ వేదికగా ప్రో కబడ్డీ 12వ సీజన్‌

ఆగస్టు 29న అట్టహాసంగా ప్రారంభం తొలి మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్‌తో తెలుగు టైటాన్స్ ఢీ భారత క్రీడా ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన లీగ్‌లలో ఒకటైన ప్రో కబడ్డీ లీగ్‌ (పీకేఎల్) 12వ సీజన్‌ గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత విశాఖపట్నం ఈ మెగా టోర్నమెంట్‌కు మరోసారి ఆతిథ్యమిస్తోంది. ఈ సీజన్‌ ఆగస్టు...

భారత్‌ మమ్మల్ని చూసి భయపడుతోంది

హ్యారీ బ్రూక్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు భారత్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌ బుధవారం ప్రారంభం కానుంది. ఈ టెస్ట్‌ సిరీస్‌లో ఇంగ్లాండ్‌ జట్టు 2-1 ఆధిక్యంలో ఉంది. అయితే ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు ఎప్పటిలాగే భారత ఆటగాళ్లను రెచ్చగొట్టే విధంగా టెస్ట్‌ మ్యాచ్‌లు ప్రారంభం కావడానికి ముందే మాట్లాడటం భారత అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది....

టెస్టు క్రికెట్‌ చరిత్రలో సంచలనం

సంచలన మార్పులకు సిద్ధమైన ఐసీసీ 12 జట్లతో రెండు గ్రూపులుగా విభజించి టెస్టులు డబ్ల్యూటీసీ 2027- 29 నుంచి అమలయ్యే అవకాశం ఈ ఏడాది చివరకల్లా పూర్తి స్థాయి నిర్ణయం టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఐసీసీ సంచలన మార్పులకు సిద్ధమైంది. 12 జట్లతో రెండు గ్రూపులుగా విభజించి టెస్టులు నిర్వహించాలని యోచిస్తోంది. జై షా నేతృత్వంలో సింగపూర్‌ వేదికగా జరిగిన...

మరో ఆసక్తికర పోరుకు టీమిండియా సిద్ధం

మాంచెస్టర్‌ వేదికగా నేటినుండి నాలుగో టెస్ట్‌ ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనున్న భారత్‌ ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల అండర్సన్ టెండూల్కర్‌ ట్రోఫీలో 1-2తో వెనుకంజలో నిలిచిన టీమిండియా.. మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. బుధవారం నుంచి మాంచెస్టర్‌ వేదికగా జరిగే నాలుగో టెస్ట్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. 11 ఏళ్ల తర్వాత మాంచెస్టర్‌ వేదికగా టీమిండియా టెస్ట్‌...

అదరగొట్టిన భారత మహిళల జట్టు

ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో విజయం సౌథాంప్టన్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు అదరగొట్టింది. నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్‌పై తొలి టీ20 సిరీస్‌?ను 3-2 తేడాతో ఇప్పటికే నెగ్గిన టీమ్ ఇండియా, ఇప్పుడు అదే జోష్‌?లో తొలి వన్డేలో రాణించింది.అలా మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌? శుభారంభం...
- Advertisement -spot_img

Latest News

సీబీఐ విచారణ నిలిపివేయండి

కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS