వచ్చేనెల 7న కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశం
నకిరేకల్ టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారంలో విద్యార్థిని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తన డిబార్ను రద్దు చేసి పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. విద్యాశాఖ సెక్రటరీ, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సెక్రెటరీ, నల్గొండ డీఈవో, ఎంఈవో,...
అసెంబ్లీ సమావేశాల్లో చివరిరోజు రేవంత్ రెడ్డి సర్కారు గురువారం కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫైనాన్స్ అకౌంట్స్, అప్రోప్రియేషన్ అకౌంట్స్పై కాగ్ నివేదిక సమర్పించగా దానిని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఇందులో 2023-24 బడ్జెట్ అంచనా రూ.2,77,690 కోట్లు కాగా, చేసిన వ్యయం రూ.2,19,307 కోట్లుగా...
విద్యార్థులతో కార్పొరేట్ కాలేజీల వ్యాపారం
నిబంధనలకు విరుద్ధంగా క్లాసుల నిర్వహణ
ఐఐటీ, నీట్ పేరుతో కాలేజీల వేలకోట్ల దందా
ఇంటర్ సీటు 6 లక్షల నుంచి పది లక్షల దాకా
ఏసీ క్లాసు రూమ్ ల పేరుతో లక్షల్లో వసూలు
రూల్స్ కు విరుద్ధంగా ఇష్టానుసారంగా అడ్మిషన్లు
బ్రిడ్జి కోర్సుల పేరిట వేసవి సెలవుల్లోనూ క్లాసులు
ఫైర్ సేఫ్టీ లేని అపార్ట్మెంట్లలోనే తరగతిగదులు
హాస్టళ్లు,పుడ్డు, బెడ్డు.....
ఫిర్యాదులను పిసిబి అధికారులు పట్టించుకోరా ?
దివిస్ కాలుష్యంపై ఐదేండ్లుగా పోరాడుతున్న గ్రామస్తులు
ప్రేక్షపాత్ర వహిస్తూ కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాస్తున్న అధికారులు
పిసిబి పిర్యాదులు, వ్యవహారాలపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి
అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను డిస్మిస్ చేయాలి
యాదాద్రి భువనగిరి జిల్లా రైతులు, గీత కార్మికులు, పర్యావరణ కార్యకర్తల డిమాండ్
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పరిధిలోని దివిస్ ల్యాబ్స్...
తల్లిదండ్రులకు మతులు పోగొడుతున్న కో-లివింగ్ సంస్కృతీ
గతంలో ముంబాయి, ఢిల్లీ, కోల్కత్త, బెంగళూరు నగరాలకే పరిమితం
నేడు తెలుగు రాష్ట్రాల్లో కూడా పుట్టగొడుగుల్లా వెలిసిన వసతి గృహాలు.
సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఇద్దరు మేజర్లు కలిసి ఉండడం లీగల్
ఆ గైడ్ లైన్స్ ఆధారంగానే అనుమతులు లేకుండానే ఏర్పాటు
ఒకప్పుడు ఒక అమ్మాయి, అబ్బాయి మాట్లాడుకుంటేనే తప్పు.. ఇప్పుడు...
పదవ తరగతి విద్యార్థులకు చిట్టీలు అందించేందుకు వచ్చిన ఉపాధ్యాయులు
విలేకరుల రాకతో నడక బాట పట్టిన ఉపాధ్యాయులు
తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల సూర్యాపేట బాలుర - 1 ఉపాధ్యాయుల నిర్వాహకం
పరీక్షలు రాసే విద్యార్థులకు చిట్టీలు ఎలా అందించాలో ఇంటర్మీడియట్ విద్యార్థికి ట్రైనింగ్
ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు జరుగుతున్న తరుణంలో కొందరు ఉపాధ్యాయులు అత్యుత్సాహం...
మోతాదుకు మించి తింటే విషంతో సమానం
మార్కెట్లో సైతం పుచ్చకాయ కల్తీ అవుతున్న పరిస్థితి
కొనేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి అవసరమే
లేదంటే ఆరోగ్యం చేజేతులా పాడు చేసుకున్నట్టే
ఈ ఏడాది మార్చి మొదటి ఎండలు దంచికొడుతున్నాయి. అయితే మండు వేసవిలో ఉపశమనం కోసం పుచ్చకాయను ఎక్కువగా తీసుకుంటారు. పుచ్చకాయలో 92శాతం నీరు, 6శాతం చక్కెరతో పాటు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి....
మేడ్చల్ జిల్లా, ఘట్కేసర్ మండలం, పోచారంలో కబ్జాకోరుల ఇష్టారాజ్యం
2,500 గజాల ప్రభుత్వ భూమి కబ్జా
మున్సిపల్ కార్యాలయానికి ఎదురుగానే అక్రమ నిర్మాణం
అక్రమ నిర్మాణాన్ని సక్రమమం చేసే పనిలో కమిషనర్
తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం
అధికారుల సపోర్ట్ తోనే 90 శాతం పూర్తైన నిర్మాణ పనులు
మేడ్చల్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన స్థానిక ప్రజలు
ప్రభుత్వ...
విధి విధానాలను ఉల్లంఘించిన సభ్యుల తొలగింపు
అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న సభ్యులు
మాజీ సెక్రెటరీ టి. హనుమంత రావు, సభ్యుడు జ్యోతి ప్రసాద్ ల డిస్మిస్
మర్చి 23 న సొసైటీ కమ్యూనిటీ హాల్ లో సర్వసభ్య సమావేశం
సభ్యులందరి ఆమోదంతో నిర్ణయం తీసుకున్న ప్రెసిడెంట్
ఎలాంటి అవినీతిని ప్రోత్సహించబోమన్న రవీంద్రనాథ్
4 ఏళ్ళు పూర్తి చేసుకుని 5 ఏట ప్రవేశించిన...
కొమురవెల్లి మల్లికార్జునస్వామి దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత
బహుజనుల హక్కుల కోసం దేశవ్యాప్తంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమంలో తెలంగాణ జాగృతి మొదటి వరుసలో ఉంటుంది అని కవిత పేర్కొ న్నారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. బీసీ బిల్లులు ఆమోదం...
జనాభా ప్రాతిపదికన అంగీకరించే ప్రసక్తి లేదు
24 నుంచి 19 శాతానికి పడిపోనున్న దక్షిణాది ప్రాతినిధ్యం
11 ఏళ్లయినా ఎపి విభజన మేరకు పెరగని అసెంబ్లీ సీట్లు
కేంద్ర నిర్ణయానికి...