Wednesday, September 3, 2025
spot_img

గ్రూప్ 01 మెయిన్స్‎కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Must Read

తెలంగాణ గ్రూప్ – 01 మెయిన్స్ పరీక్షలు నిర్వహించుకోవడానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రిలిమ్స్ పరీక్షలో ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని కొంతమంది అభ్యర్థులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ధర్మాసనం పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

దీంతో గ్రూప్ 01 మెయిన్స్‎కు అడ్డంకులు తొలగిపోయాయి. హైకోర్టులో దాఖలైన పిటిషన్లను ధర్మాసనం కొట్టేసింది. ఈ నెల 21 నుండి గ్రూప్ 01 పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి.

గ్రూప్ 01 ప్రిలిమ్స్ పరీక్షలు ఈ ఏడాది జూన్ 09న జరిగాయి. మొత్తం 3.02 లక్షల మంది పరీక్షలకు హాజరుకాగా, 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్‎కు ఎంపికయ్యారు. ఈ నెల 21 నుండి 27 వరకు గ్రూప్ 01 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి.

Latest News

సీబీఐ విచారణ నిలిపివేయండి

కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS