Wednesday, April 2, 2025
spot_img

బీరుట్ పై ఇజ్రాయిల్ దాడి, 11 మంది మృతి

Must Read

లెబనాన్ రాజధాని బీరుట్ పై ఇజ్రాయిల్ వైమానిక దళాలు మిస్సైళ్ల‌తో దాడి చేశాయి. ఈ దాడిలో 11 మంది మృతిచెందగా, 20 మంది గాయపడ్డారు. 08 అంతస్తుల భవనం పూర్తిగా ధ్వంసమైంది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 04 గంటలకు ఈ దాడి జరిగిందని స్థానికులు వెల్లడించారు. సమాచారం అందుకున్న ఎమర్జెన్సీ రెస్పాన్స్ బృందాలు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. అయితే మరణాల సంఖ్య ఇంకా పెరగొచ్చని అధికారులు తెలిపారు. బీరుట్‎లోని దక్షిణ శివార్లలో హిజ్బుల్లా బలమైన స్థావరమైన దహియెహ్‎లోని హిజ్బుల్లా లక్ష్యాలపై దాడులు నిర్వహించినట్లు సైన్యం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.

Latest News

మధురైలో సిపిఎం మహాసభలు

వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS