Sunday, January 26, 2025
spot_img

కాంగ్రెస్ సర్కార్ వచ్చి అప్పుడే ఏడాది అయింది

Must Read

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చి అప్పుడే ఏడాది అయింది..
కాంగ్రెస్ ప్రజా పాలన విజయోత్సవాలు ప్రారంభమైనయి..
వరంగల్ వేదికగా నిన్న సీఎం రేవంత్ తొలి సభ పెట్టారు..
రాష్ట్రవ్యాప్తంగా కూడా అధికార పార్టీ సెలబ్రేషన్స్ నిర్వహించనుంది..
విజయోత్సవాలు సరే మీ ఆరు గ్యారంటీలు, హామీల
సంగతి కూడా చూడుర్రి ఎన్నికల ముందు మీరు చెప్పిన మాటలు
నెరవేర్చండి.. ప్రజలకు ఇచ్చిన హామీల ఎంతవరకు
అమలవుతున్నాయో సమీక్ష చేయండి..
సర్వే తోనైనా ఇంకా ఎన్ని కుటుంబాలకు సంక్షేమ పథకాలు వెళ్తాలేవో తెలుసుకొండి
కొత్త ఏడాది వరకైనా తెలంగాణలోని ప్రతి ఇంటికి
ప్రజాపాలన చేరువ కావాలని కోరుకుంటున్నారు.

Latest News

పేరు పంచాయితీ..

కేంద్రం నిధులిస్తోంది.. మోడీ ఫోటో పెట్టాల్సిందే ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడితే ఊరుకునేది లేదు రేషన్‌ కార్డులపైనా ప్రధాని ఫోటో ఉండాల్సిందే లేకుంటే ఉచిత రేషన్‌ పంపిణీని ఆపేస్తాం కేంద్రమంత్రి బండి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS