Friday, September 19, 2025
spot_img

అధైర్య పడొద్దు..మళ్ళీ కేసీఆర్ సీఎం కాబోతున్నారు

Must Read
  • మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

పార్టీ శ్రేణులు, ప్రజలు అధైర్య పడొద్దు..త్వరలోనే జమిలి ఎన్నికలు రాబోతున్నాయి..మళ్లీ కెసిఆర్ సీఎం కాబోతున్నారు అంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దీక్షాదివస్ సందర్భంగా వరంగల్‎లో నిర్వహించిన కార్యక్రమంలో అయిన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని మొదటిస్థానంలో ఉంచిన ఘనత కెసిఆర్ కె దక్కుతుందని తెలిపారు. రేవంత్ రెడ్డికి సిగ్గులేదు..సోనియాగాంధీని బలిదేవత అని ఇప్పుడు దేవత అంటున్నాడు..వెయ్యి మంది తెలంగాణ బిడ్డలను బలి తీసుకున్న దేవత సోనియా గాంధీ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This