Saturday, October 18, 2025
spot_img

రామ్ గోపాల్ వర్మకు మళ్లీ పోలీసుల నోటీసులు

Must Read

తెలుగు దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు పోలీసులు మరోసారి నోటీసులు జారీచేశారు. ఈ నెల 25న ఒంగోలు పోలీస్ స్టేషన్‎లో విచారణకి హాజరుకావాలని పేర్కొన్నారు. ఈ నెల 19న రామ్ గోపాల్ వర్మ విచారణకి హాజరుకావాల్సి ఉండగా వెళ్లలేదు. వారం రోజుల గడువు కావాలని కోరారు.

వ్యూహం సినిమా సమయంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ను కించపరిచేలా రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు మద్దిపాడు టిడిపి మండల ప్రధాన కార్యదర్శి రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This