Tuesday, September 16, 2025
spot_img

వాజ్‌పేయ్‌కు ప్రముఖుల నివాళి

Must Read

దివంగత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి 100వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని ’సదైవ్‌ అటల్‌’ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. దేశానికి వాజ్‌పేయి చేసిన స్మారక సేవలను, ఆయనతో దిగిన ఫోటోలను ఈ సందర్భంగా ప్రధాని పంచుకున్నారు. ‘ఈ రోజు డిసెంబర్‌ 25 మనందరికీ చాలా ప్రత్యేకమైన రోజు. మన దేశ మన ప్రియతమ మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి 100వ జయంతిని జరుపుకుంటున్నాం. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచే రాజనీతిజ్ఞుడిగా ఆయన నిలిచారు‘ అంటూ మోదీ పేర్కొన్నారు. ఇక, ప్రదానితోపాటు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, పలువురు కేంద్రమంత్రులు, రాజకీయ నాయకులు వాజ్‌పేయికి నివాళులర్పించారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This