Sunday, September 29, 2024
spot_img

latest news

భారీ వరదలతో బంగ్లాదేశ్ అతలాకుతలం

బాంగ్లాదేశ్ లో భారీ వరదల కారణంగా అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి.సుమారుగా 50 లక్షల మందికి పైగా ప్రజలు వరదలో చిక్కుకున్నారని,15 మంది మరణించారని అక్కడి మీడియా సంస్థలు వెల్లడించాయి.వీధుల్లో భారీగా వర్షపు నీరు చేరడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.11 జిల్లాలో వరదల ప్రభావం...

ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ

పోలాండ్,ఉక్రెయిన్ దేశాల పర్యటనకు వెళ్ళిన ప్రధానమంత్రి మోదీ శనివారం ఢిల్లీ చేరుకున్నారు.పర్యటనలో భాగంగా రెండు దేశాల ప్రధానులతో సమావేశమైన మోదీ పలు కీలక అంశాలపై చర్చించారు.45 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ప్రధాని మోదీ పోలాండ్ దేశాన్ని సందర్శించారు.పర్యటనలో భాగంగా భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.ఆగస్టు 23న ఉక్రెయిన్ చేరుకున్న ప్రధాని మోదీకు ఆ దేశ...

జైలు నుండి విడుదలైన పిన్నెల్లి రామకృష్ణరెడ్డి

మాచర్ల మాజీ ఎమ్మెల్యే,వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి జైలు నుండి విడుదలయ్యారు.అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈవీఏం ధ్వంసం కేసులో అయిన అరెస్ట్ అయ్యారు.హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో రామకృష్ణ రెడ్డి శనివారం నెల్లూరు జైలు నుండి విడుదల అయ్యారు.బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు కొన్ని షరతులు విధించింది.పాస్ పోర్టును కోర్టులో...

కేటీఆర్ కు నిరసన సెగ

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది.ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళాలపై అయిన చేసిన కామెంట్స్ కారణంగా మహిళా కమిషన్ అయినకు నోటీసులు పంపింది.ఈ నేపథ్యంలో శనివారం అయినా నోటీసులపై వివరణ ఇచ్చేOదుకు ట్యాంక్ బండ్ లోని బుద్ధభవన్ లో ఉన్న మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు.ఈ క్రమంలో కేటీఆర్ ను...

డైవర్షన్ పాలిటిక్స్

రాష్ట్రంలో కాంగ్రెస్,బీఆర్ఎస్ ల డైవర్షన్ పాలిటిక్స్రాజీవ్ గాంధీ,తెలంగాణ తల్లి విగ్రహాల వివాదం..తొలగిస్తాం అంటూ ఒక పార్టీ..టచ్ చేసి చూడుమంటూ మరొకరు..భావోద్వేగాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు..మరోవైపు బీఆర్ఎస్,కాంగ్రెస్ లో విలీనం..ప్యాకేజీల బేరం అంటూ..అనైతిక రాజకీయాల గజ్జె కట్టి ఆడుతుంటే..!ప్రజల్లో రాజకీయ వ్యవస్థపై నమ్మకం తగ్గుతుంది..మహిళాల,కామన్ మెన్ జీవితాలు"ఎక్కడ వేసిన గొంగడి అక్కడే" అన్నట్లుగా ఉంది..ప్రజా ప్రయోజనాల పట్టించుకోనితీరుతో..స్వేచ్ఛ...

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మ‌హేష్‌కుమార్ గౌడ్‌..?

తెలంగాణ కొత్త పీసీసీ (TPCC) చీఫ్ ఎంపిక, కేబినెట్ విస్తరణపై శుక్రవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ హైకమాండ్ కీలక సమావేశం ముగిసింది. కొత్త పీసీసీ అధ్యక్ష పదవిపై ఈ సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh kumar goud) పీసీసీ చీఫ్ పదవి దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది....

అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు సహాయక కోచ్ గా ఆర్.శ్రీధర్

అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు సహాయక కోచ్ గా భారత్ కు చెందిన ఆర్ శ్రీధర్ ఎంపికయ్యాడు.గతంలో టీమిండియాకు ఫీల్డింగ్ కోచ్ గా పనిచేసిన శ్రీధర్ ఇప్పటి నుండి అఫ్గాన్ జట్టుకు సేవలందిచునున్నారు.

రహస్య కెమెరాలతో 13వేల నగ్న వీడియోలు,పట్టించిన భార్య

అమెరికాలో చిన్నారులు,మహిళల నగ్న చిత్రాలను రికార్డ్ చేస్తున్న ఓ భారతీయ వైద్యుడిని అతని భార్య పోలీసులకు పట్టించింది.ఆస్పత్రి గదులు,బాత్రూంల్లో రహస్య కెమెరాలతో చిత్రాలు,వీడియోలు రికార్డు చేయడంతో ఉమేర్ ఏజాజ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఒక్క హార్డ్ డ్రైవ్ లోనే 13వేల వీడియోలను గుర్తించారు.ఎంతో మంది మహిళలతో చేసిన లైంగిక చర్యల వీడియోలనూ రికార్డు చేసినట్టు పోలీసు...

భారత దేశ కీర్తి పతాక చంద్రయాన్ -3

(23 ఆగష్టు తొలి అంతరిక్ష దినోత్సవం సందర్భంగా) భారత దేశం 23 ఆగష్టు 2023న చంద్రుని దక్షిణ ధృవ ప్రాంతంలో చంద్రయాన్ - 3 విక్రమ్ ల్యాండర్ ను విజయ వంతంగా ల్యాండ్ చేసింది. దక్షిణ ధృవ ప్రాంతాన్ని చేరుకున్న మొట్ట మొదటి దేశంగా భారత్ అవతరించింది. ఈ మైలు రాయి గౌరవించేలా భారత ప్రధాని...

తెలంగాణ గ్రూప్‌-2 పరీక్షల షెడ్యూల్‌ విడుదల

డిసెంబర్‌ 15,16న గ్రూప్‌-2 పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహణ డిసెంబర్‌ 15న ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-1 డిసెంబర్‌ 15న మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్‌-2 డిసెంబర్‌ 16న ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-3 డిసెంబర్‌ 16న మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్‌-4
- Advertisement -spot_img

Latest News

తిరుమలలో చిరుత సంచారం

తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. శ్రీవారి మెట్టు వద్ద ఉన్న కంట్రోల్ రూమ్ వద్ద అర్ధరాత్రి చిరుత సంచరిస్తున్నట్టు సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు....
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS