Sunday, September 29, 2024
spot_img

latest news

మళ్ళీ కలిసిన “ఏటో వెళ్ళిపోయింది మనసు” జోడీ

నేచురల్ స్టార్ నాని,టాలీవుడ్ బ్యూటీ సమంతా గురువారం అనుకోకుండా కలిశారు.ప్రస్తుతం నాని "సరిపోదా శనివారం" చిత్రంలో నటిస్తున్నాడు.ఆగస్టు 29న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.అయితే హిందీ ప్రామోషన్స్ కోసం హైదరాబాద్ నుండి ముంబై వెళ్తుండగా విమనశ్రయంలో సమంతా కలిసింది.ఈ కలయికను సమంతా తన మొబైల్ లో చిత్రకరించి,స్వీటెస్ట్ సప్రయిజ్ టుడే...

ఆదానీని కాపాడడానికి ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారు

సీఎం రేవంత్ రెడ్డి గత ప్రధానులు చేసిన అప్పులు కంటే నరేంద్ర మోదీ రెండింతలు ఎక్కువ చేశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.గురువారం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టింది.ఈ సంధర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,రాహుల్ గాంధీ చట్టసభల్లో ఆదానీ వ్యవహారాన్ని...

పోలాండ్ లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ

విదేశీ పర్యటనకు వెళ్ళిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోలాండ్ లో పర్యటిస్తున్నారు.ఆ దేశ ప్రధాని డొనాల్డ్ టాస్క్ తో భేటీ అయ్యారు.ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం పై ఇద్దరు నేతలు చర్చించారు.పోలాండ్ లో పర్యటిస్తున్న ప్రధాని మోదీకు ఆ దేశ ప్రధాని కార్యాలయం ఘన స్వాగతం తెలిపింది.ప్రధానమంత్రి తమ దేశంలో పర్యటించడం పై...

పేలుడు ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోవడంపై సంతాపం తెలిపారు.ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి కేంద్ర ప్రభుత్వం ఎక్స్ గ్రెసియా ప్రకటించింది.ఈ ఘటనలో మరణించిన వారికి రూ.02 లక్షల రూపాయలు,గాయపడిన వారి కుటుంబాలకు రూ.50...

బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు

అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను గురువారం సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు.ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.బాధిత కుటుంబాలకు దైర్యం ఇచ్చి,ఆ కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.01కోటి,తీవ్రంగా గాయపడిన వారి కుటుంబాలకు రూ.50 లక్షలు,స్వల్పంగా గాయపడ్డ వారి కుటుంబ సభ్యులకు రూ.25 లక్షలు చొప్పున సహయం అందజేస్తామని తెలిపారు.చికిత్స...

కవితకు అస్వస్థత,ఢిల్లీ ఎయిమ్స్ కు తరలింపు

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత గురువారం అస్వస్థతకు గురయ్యారు.దీంతో ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికు తరలించి చికిత్స అందిస్తున్నారు.కవిత వైరల్ ఫీవర్ తో పాటు గైనిక్ సమస్యతో బాధపడుతున్నారని వైద్యలు వెల్లడించారు.కవిత ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోవడంతో అధికారులు ఎయిమ్స్ కు తరలించారు.ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని జైలు అధికారులు...

నీచ నైజాన్ని వీడరా

మన దేశాన్ని"భారత మాత"గా ప్రేమిస్తూ..గౌరవిస్తున్న నాగరిక సమాజంలోనేడు మహిళకు కనీస భద్రత లేనిఅనాగరికత ముఖచిత్రంగా మారుతోందిచట్టబద్ధ పాలనలో కలకత్తా ట్రైనీ డాక్టర్ పై ఘోరాతి ఘోరం(అమానుషం)గాఅత్యాచారానికి పాల్పడి హత్య చేసిన రాబంధులకు శిక్ష పడుతుందా..!చట్టాలు చట్టుబండలై!నేరస్తులకు చుట్టాలౌతున్నాయని యావద్దేశం దిగ్భ్రాంతికి లోనవుతోందిసమాజాన్ని తిరోగమనంలోకి నెట్టే దోషులకుతక్షణమే కఠినాతి కఠినమైన శిక్షలు పడాలిఅత్యాచార క్రూర చర్యలనుసమాజం...

బ‌రితెగించిన పంచాయ‌తీరాజ్‌ అధికారులు

(మొయినాబాద్ మండ‌లంలో 111 జీవోకు వ్యతిరేకంగా అక్రమ నిర్మాణాలు) యధేచ్చగా బహుళ అంతస్తులు కడుతున్న అక్రమార్కులు పట్టించుకోని పంచాయతీ రాజ్ అధికారులు ఎంపీడీవో, తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా అక్రమ కట్టడాలు సురభి హెవెన్ కు ఫుల్ సపోర్ట్ చేస్తున్న ఎంపీవో, కార్య‌ద‌ర్శులు పొలిటికల్ లీడర్లతో దోస్తి కడుతున్న ఎంపీవో వెంకటేశ్వరరెడ్డి నిర్మాణ పనులు పూర్త‌వుతున్న ప‌ట్టించుకోని అధికారులు అవినీతి అధికారులపై పంచాయ‌తీ రాజ్ క‌మీష‌నర్...

మాజీ మంత్రి జోగి రమేష్ కు మరోసారి నోటీసులు

ఏపీ మాజీ మంత్రి,వైకాపా నాయకులు జోగి రమేష్ కు పోలీసులు బుధవారం నోటీసులు పంపారు.గత ప్రభుత్వ హయంలో ప్రస్తుతం సీఎంగా ఉన్న చంద్రబాబు నివాసంపై జరిగిన దాడి కేసులో విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు.ఇప్పటికే జోగి రమేష్ కు పోలీసులు రెండుసార్లు నోటీసులు ఇవ్వగా అయిన ఒకసారి విచారణకు హాజరయ్యారు.మంగళవారం కూడా విచారణకు హాజరుకావాల్సి...

చదువే కాదు సామాజిక బాధ్యతనూ నేర్పాలి

పరోపకారం చేయని జీవితం.. వ్యర్థమైనవి అంటారు భారతీయ తత్వవేత్త స్వామి వివేకానంద. మనిషి అనేవాడు రూపంలో, జ్ఞానంలో, సంపదలో ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ గుణం, వినయం, ఉపకార భావన, మానవతా విలువలు లేకపోతే ఆ మనిషి అధముడే. నేర్చుకున్న జ్ఞానం మనిషికి ఉపాధిని ఇవ్వడమే కాదు.. తన వ్యక్తిత్వం ఉన్నతంగా రూపుదిద్దుకోవడానికి, సమాజం...
- Advertisement -spot_img

Latest News

తిరుమలలో చిరుత సంచారం

తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. శ్రీవారి మెట్టు వద్ద ఉన్న కంట్రోల్ రూమ్ వద్ద అర్ధరాత్రి చిరుత సంచరిస్తున్నట్టు సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు....
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS