Saturday, September 28, 2024
spot_img

latest news

మళ్ళీ బీఆర్ఎస్ గూటికి గద్వాల ఎమ్మెల్యే

తిరిగి కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లోకి చేరిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కేటీఆర్ కృష్ణమోహన్ రెడ్డిను పార్టీలోకి ఆహ్వానించారు.అయిన తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ లోకి రావడంతో కేటీఆర్,బీఆర్ఎస్...

రిక్రూట్మెంట్ లో గోల్ మాల్.?

సిబ్బంది నియామక ప్రక్రియలో అవకతవకలు జనగామ జిల్లాల్లో ఉద్యోగాల భర్తీ వెలుగు చూసిన మోసం మహిళా, శిశు సంక్షేమ శాఖలో 8పోస్టులకు నోటిఫికేషన్ తూతూ మంత్రంగా ఉద్యోగాల భర్తీ అర్హులను పక్కన పెట్టి అనర్హుల ఎంపిక ఇదేంటని ప్రశ్నిస్తే మళ్లీ సరిచేస్తామంటూ బుకాయింపు జిల్లా శాఖా అధికారిణిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ తెలంగాణ రాష్ట్రంలో సర్కారు నౌకర్ల నియామకంలో అవకతవకలు జరగడం పరిపాటైంది. రాష్ట్రం...

ప్రజల్లరా గొంతెత్తి ప్రశ్నించండి

బాధ్యతలేని ప్రభుత్వాల చేతుల్లో బంధీలుగా ఉన్న పీడిత ప్రజల్లారా గొంతెత్తి ప్రశ్నించండి,నీకు జరిగే అన్యాయంపై మౌనంగా ఉండిపోయావో బ్రతికేందుకు నీకున్న హక్కుల్ని కాలరాస్తాయి ఈ నీచపు అధికారాలు.ఎదురుతిరిగి ప్రశ్నించినప్పుడే పోరాడి సాధించినప్పుడే నువ్ స్వేచ్ఛగా బ్రతగ్గలవ్.న్యాయాన్యాయాలని పక్కనెట్టిన జనం తప్పొప్పులు లెక్కించడం కూడా ఎపుడో మరిచారు.దోచేసిందాచేయంటూ కంకణం కట్టుకుని రక్తం మరిగిన రాక్షసుల్లా ధనార్జన...

అమ్మవారి దయతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి

నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ అమ్మవారి దయతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి.సోమవారం శ్రీ అక్కన్న మాదన్న ఆలయ నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఆలయాన్ని సందర్శించి అమ్మవారి ఊరేగింపును ప్రారంభించారు.భారీ జనసందోహం మధ్య,హరిబౌలి (అక్కన్న మాదన్న ఆలయం) నుండి ఏనుగు (అంబారి) ఊరేగింపు...

అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్న మను భాకర్

పారిస్ 2024 షూటింగ్ ఈవెంట్ లో కాంస్య ప‌త‌కాన్ని సాధించి చరిత్ర సృష్టించిన మను భాకర్ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు.మను భాకర్ ఎక్స్ అకౌంట్ కి వేరిఫైడ్ బ్లూ టిక్ పడింది.అంతేకాకుండా ఆమె అకౌంట్ లో ఈఫిల్ టవర్ లోగో కూడా జాతకుడుంది.మరోవైపు ఆదివారం మను భాకర్ కాంస్య పతాకాన్ని సాధించి చరిత్ర...

డబ్బులు ఇవ్వలేదనే కోపంతో భార్య తలపై కత్తితో దాడి

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది.శనివారం నజాఫ్ గూడ ప్రాంతానికి చెందిన దంపతులు అబస్ అలీ,సూఫీయ మధ్య డబ్బుల విషయంలో గొడవ తలెత్తింది.ఆగ్రహంతో సూఫీయ తలపై అబస్ అలీ కత్తితో దాడి చేశాడు.దీంతో తల్లిని రక్షించెందుకు కూతురు రస్మిన ఖతున్ (22) ప్రయత్నించింది.ఆమె తలపైన కూడా కత్తితో అబస్ అలీ దాడి చేశాడు.దీంతో ఆమె...

ధనుష్ తీరుపై టీఎఫ్పీసి ఆగ్రహం

తమిళ సినీ నటుడు ధనుష్ పై టీఎఫ్పీసి (తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్) ఆగ్రహం వ్యక్తం చేసింది.ముందస్తు అడ్వాన్స్లు తీసుకొని షూటింగ్స్ పూర్తి చేయట్లేదాని దనుష్ పై ఫిర్యాదులు వచ్చాయి.ఈ మేరకు దనుష్ తీరుపై టీఎఫ్పీసి ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇప్పటి నుండి అనుమతి ఉంటేనే అయిన సినిమాలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది.మరోవైపు ఆగస్టు 15...

సవాలు చేసాను అయ్యా!

పూర్తిగా చదవటానికి సమయం,ఆసక్తి లేని వారి కోసం,సంక్షిప్తంగా, అంశంలోకి సూటిగా పోతే,ఒక అబ్బాయి చెప్పిన మాట :పేరు చినముని అనుకుందాము.అతని పరీక్షలు ఆగష్టు 5 నుంచి ప్రారంభం.ఆలోపులో అతను తెలుగు పరీక్షకి సిద్ధం కాలేడు.అందుకే తెలుగు సంగతి ప్రస్తుతానికి మర్చిపో,అని చెప్తే అతను అన్న మాట "రిషి తో సవాలు చేసాను అయ్యా, అతన్ని...

ఆ మాజీ మంత్రి పెద్ద దొంగా,త్వరలోనే అక్రమాలన్ని బయటపెడతా

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పై మర్డర్ కేసులు ఉన్నది వాస్తవమే అని విమర్శించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సోమవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ,నల్గొండ జిల్లా మాజీ మంత్రి పెద్ద దొంగని ఆరోపించారు.తెలంగాణ ఉద్యమం సమయంలో తన దగ్గర నుండి రూ.10,000,...
- Advertisement -spot_img

Latest News

నగరంలో పోస్టర్లు,బ్యానర్ల పై నిషేదం

హైదరాబాద్ లో పోస్టర్లు,బ్యానర్ల పై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో పోస్టర్లు,బ్యానర్లు,కటౌట్ల పై నిషేదం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS